భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
భద్రాచలం: పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుడు కే శ్రీనివాసరావుకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు సమాచారమిచ్చారు. ఆయన స్పందించి వైద్యారోగ్యశాఖాధి�
భద్రాచలం: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని యటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకుని, �
అశ్వారావుపేట: కొండరెడ్ల అభివృధ్దికి భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. మండలంలోని కొత్తకన్నాయిగూడెం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిం�
భద్రాచలం: భద్రాచలం గోదావరి తీరంలో నిమజ్జన ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. గోదావరి తీరంలో ఏర్పాటు చేసి�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్15 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 6న అమ్మవారికి ఆదిలక్ష్మి అవతారం, 7న సంతానలక్ష్మి అవ�
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆస్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న కేఈ స్థలశాయిని ఘనంగా సత్కరించారు. దేవస్థానం అర్చక స్వాములు, వైదిక పెద్దలు చిత్రకూట మండపంలో ఆయనకు ఆ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంతరాలయంలోని మూలమూర్తులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను ధరింపజేశారు. తెల్లవార�
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న దివ్యాంగుల పాఠశాలలో భోదన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత నుంచి ధరఖా�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ఈ ప్రత్యేక అలంకర�
భద్రాచలం: భద్రాచలం దేవస్థానంలోని ఆస్థానాచార్యులు కేఈ స్థలశాయికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆగమ సలహా మండలిలో ఆయనకు స్థానం కల్పించింది. ఈ ఆగమ సలహా మండలిలో పలు ఆగమాల
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆ