భద్రాచలం: భద్రాచలం దేవస్థానంలోని ఆస్థానాచార్యులు కేఈ స్థలశాయికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆగమ సలహా మండలిలో ఆయనకు స్థానం కల్పించింది. ఈ ఆగమ సలహా మండలిలో పలు ఆగమాల
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆ
పర్ణశాల : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో బుధవారం డోలు వాయిద్యాల నడుమ గిరిజన జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరను పగిడద రాజు జాతరగా పిలుస్తారని, ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఐదు రోజుల పా�
దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 17.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం చర్ల తాలిపేరు �
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వ�
భద్రాచలం: పర్ణశాల వద్ద గోదావరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు ఈ ప్రభావంతో మండలంలో ఉన్న చిన్న గుబ్బల మంగి, శిల్పివాగులు వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్త
భద్రాచలం : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ కనీస వేతనాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న జాతీయ సమ్మెను తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్నిసంస్థల్లో పనిచే
దుమ్ముగూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 15 అడుగులకు చేరింది. చర్ల ,తాలిపేరు వద్ద గేట్లు ఎత్తి�
భద్రాచలం: పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలువాయిదావేశారు. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు)లోని రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స�
భద్రాచలం: ఆదివాసీ ప్రాంత పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తూను కలిసి ఏజన్సీలోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ కోరారు. గురువారం భద్ర