Bhakta Ramadasu | భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు (Bhakta Ramadasu ) 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన 14 నెలల పసికందు అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతూ ఆపన్నుల హస్తం కోసం ఆశగా చూస్తోంది. పదివేల మందిలో ఒకరికి ఉండే స్పైనల్ మాస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎం�
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
Sri Rama avatharam | భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి.
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాచలంలో (Bhadrachalam) వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు.
భద్రాచలం:ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, చేసే పనిని దైవంగా భావించినప్పుడే వృత్తి పట్ల అంకితభావం ఉంటుందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం నర్సింగ్ శిక్షణ కళాశాలను ఆయన ఆకస్మికంగా �
భద్రాచలం: భద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్లమ్మ అందించిన 30 పాశురాలను చదివి వాటి అర్థాన్ని, పరమార్థాన్ని వివరించారు అర్చకులు. తెల్లవారుజామునే అమ్మవా
భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభి�
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమివ్వనున్నారు.
Bhadradri | దక్షిణాది అయోధ్యలో భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే