భద్రాచలం, డిసెంబర్ 15: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 28న భద్రాచలం చేరుకొని సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు.
అనంతరం ఆలయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రసాద్’ పథకాన్ని ప్రారంభిస్తారు.