యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రోజు రోజుకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగా విస్తృత ప్రచారం కల్పించేలా, రామప్ప రూట్ను తెలియజేసేలా ములుగు (Mulugu) జిల్లా అధికార యం�
తొక్కడం ఎందుకు.. కడిగే ప్రయత్నం చేయడం దేనికి? తొక్కిన తర్వాత అంటకుండా ఉంటుందా.. కడిగినా మరకలు కనిపించకుండా పోతాయా? తొక్కేముందే ఆలోచించాలి.. తొక్కిఅడుసు తొక్కనేల.. కాలు కడుగనేల? న తర్వాత ఆలోచించాల్సిన అవసరం �
ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈ నెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ శబరీశ్తో కలిసి విలేకర�
Ramappa temple | ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కట్టడం రామప్ప దేవాలయాన్ని(Ramappa) శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు.
: త్వరలో రామప్ప ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి అన్నారు. మంగళవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
శివ నామస్మరణతో ఆలయాలు కిటకిటలాడాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, ము
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని (International Yoga Day) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని లింగంపేట మండల కేంద్రం�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 28న భద్రాచలం చేరుకొని సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు.
కాకతీయ చక్రవర్తుల సామంతులు చాలామంది ఉన్నారు. అందులో రేచర్ల రెడ్డి వంశీయులు ముఖ్యులు. రేచర్ల రుద్రరెడ్డి కాకతీయ సేనాధిపతిగానే కాక రామప్ప వంటి విశేష ఆలయ నిర్మాణాలు చేసినాడు.
V Prakash | రామప్ప ఆలయానికి పాలంపేట డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా స్థానికతకు ప్రాముఖ్యతనునిస్తూ సంస్కృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. ములుగు కలెక్టరేట్లో �
రామప్ప ఆలయ నిర్మాణానికి వాడినవిగా భావిస్తున్న రాళ్లు పాలంపేటలోని రామప్ప సరస్సు మత్తడి ప్రవాహంలో బయటపడుతున్నాయి. వరుసగా మూడేళ్లుగా సరస్సు మత్తడి పోస్తుండడంతో రాళ్లపైన మట్టి కొట్టుకుపోయి వెలుగుచూస్తు�
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం కలెక్టరేట్ �
రామప్పను వారసత్వ సంపదగా గుర్తించి ఏడాదైన సందర్భంగా ఓ కళాకారుడు నాగిని శాశ్వత సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన ఈ శిల్పి నీలం శ్రీనివాసులు.. రామప్ప కళాసంపదలో ఉన్న నాగినిన�