ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నీటితో సాగు నీటి అవసరాలకే పరిమితమైన రామప్ప చెరువు.. స్వరాష్ట్రంలో నిండానీటితో జలకళ సంతరించుకున్నది. దేవాదుల ఎత్తిపోతల ద్వారా జలభాండంగా మారింది. ములుగు ప్రాంత ప
తెలంగాణ నేల ఎనిమిది శతాబ్దాల క్రితమే కొండలను సైతం పిండి చేయగల గండర గండలకు నిలయమైంది. రాజుల రక్షణకోసం తమ ప్రాణాలనుకూడా పణంగా పెట్టిన వీరులను కన్నది. బాహుబలి, భల్లాలదేవులకు తాతల్లాంటి యోధులను పెంచి పోషించ