Godavair Pushkaralu : తెలంగాణలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Temples | రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ పెత్తనం చెలాయిస్తున్నది. కానుకల ఆదాయంతో చేపట్టే అభివృద్ధి పనులపై కొత్త నిబంధనలు పెట్టింది.
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నార�
క్రీడల్లో ఓటమి సహజమని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ పేర్కొన్నారు. ఒక్క మ్యాచ్లో ఓడినంత మాత్రాన ప్రత్యర్థి జట్లతో శత్రుత్వం పెంచుకోవద్దని సూచించారు. స్నేహపూర్వక ఆటలే క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని �
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ వ్యవహారాలు ఎప్పుడూ ఏదో వివాదంలో కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఆలయ భూముల వివాదం, ఆ తర్వాత ప్రసాదంలో తూకం వివాదం.. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి ఆలయ నిర్వహణ�
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్టు మలుపు వద్�
ఎమ్మెల్సీ తాత మధును విమర్శించే నైతిక హక్కు, స్థాయి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ది కాదని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో తాతా
భద్రాచలం కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం మేజరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి ఎంపిక విషయంలో తనదే నిర్ణయం అనేలా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో మాజీ ఎమ్మ�
జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి అధ్యయనోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక