Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవ�
ఈ నెల 25, 27 తేదీల్లో జరిగే పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీరామనవమి వేడుకలకు రావాలని కేసీఆర్కు ఆయన స్వగ్రామం చింతమడక ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ఐదుగురు యువకులు భద్రాచలంలో ఉంటున్న వారిద్దరి స్నేహితులతో కలిసి ఏడుగురు విద్యార్థులు గోదావరి నద
భద్రాద్రి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సేకరించిన, సంప్రదాయ ఉత్పత్తుల మారెటింగ్ కోసం ఉమ్మడి వేదికను అందించడానికి భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రస్తుత ‘గిరి బజార్'ను ‘భద్ర గిరి మార్ట్'గా మార్చుతున్నార�
ఏటా శ్రీరామనవమికి ముందు నిర్వహించే తొలి వేడుక భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం వైభవోపేతంగా ఆరంభమైంది. ప్రతీ జంటకు ఆదర్శంగా నిలిచే కల్యాణ రాముడి వివాహ మహోత్సవ పనుల్లో భాగంగా మహిళలు సంప్రదాయబ�
Bhadrachalam LIC | భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో నిరుపేదలపై ఇన్సూరెన్స్ తీసుకుని.. ఆపై వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి కోట్లు కాజేసినట్లు తెలిసింది. ఈ ఘరానా మో�
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పెద్ద హరిజన వాడ గ్రామస్తులు భక్తిభావంతో రామనామ స్మరణతో భద్రాచలం వైపు తమ పవిత్ర పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. భక్తులు గత నెల రోజులుగా..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రామాలయంలోని చిత్రకూట మండపంలో ఆలయంలోని హుండీలను తెరిచి దేవస్థానం ఈఓ కె.దామోదర్రావు ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కింపు చేపట్టా
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ కి
Godavair Pushkaralu : తెలంగాణలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు.