రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపాలని, ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్�
భధ్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్న డాక్టర్ క్రాపా విజయ్ ఉత్తమ వైద్య సేవలకు గాను రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం ఆయనను యూటీఎఫ్ ఆధ్వర్యంలో �
భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ చేతుల మీదుగా ప్రశంసా పురస్క�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకోవడంతో రామాలయ వీధులు, పరిసరాలు సందడిగా మారాయి. గురువారం సాయంత్రం ను
భద్రాచలంలో పలు వార్డుల్లో తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, దీనికి ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాలని గ్రామ ప్రజలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. గురువారం భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీ కార్య�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజు మహా పట్టాభిషేకం న�
Bhadrachalam | ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం వెళ్తున్న ఖమ్మం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం వై భవోపేతంగా సాగింది. శుక్రవారం ఉద యం 10:42 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:45 వ రకు కొ�
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ జయరామ జయ జయ రామ’ నామస్మరణలతో భద్రగిరి యావత్ మార్మోగింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 2012 నుంచి పూజా విధానాలను మార్చడంపై దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది.
Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవ�
ఈ నెల 25, 27 తేదీల్లో జరిగే పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీరామనవమి వేడుకలకు రావాలని కేసీఆర్కు ఆయన స్వగ్రామం చింతమడక ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ఐదుగురు యువకులు భద్రాచలంలో ఉంటున్న వారిద్దరి స్నేహితులతో కలిసి ఏడుగురు విద్యార్థులు గోదావరి నద
భద్రాద్రి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సేకరించిన, సంప్రదాయ ఉత్పత్తుల మారెటింగ్ కోసం ఉమ్మడి వేదికను అందించడానికి భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రస్తుత ‘గిరి బజార్'ను ‘భద్ర గిరి మార్ట్'గా మార్చుతున్నార�