తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేదపండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేదపండితులు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి వినతిప
Bhadrachalam | భద్రాచలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఆ ముగ్గురి మృతదేహాలను అద్దె ఇంటికి తీసుకురాకుండా ఆ యజమాని తాళం వేశారు. వివ�
అధికారికంగా సొసైటీ సభ్యులు నడుపుకునే ఇసుక ర్యాంపు నుండే ఇసుక రవాణా జరగాలే తప్ప ఇష్టానుసారం ర్యాంపులు ఏర్పాటు చేసుకుని మైనింగ్ శాఖ, సొసైటీ సభ్యుల అనుమతి లేకుండా గోదావరి ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి 2.26 గంటల తర్వాత స్వల్పంగా భూమి కంపించడంతో పిల్లలతో పాటు పెద్దలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి సంభందించి భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భద్రాచలం సబ్ కలెక్టర్, పులుసుబొంత ప్రాజెక్ట్ అధికారి మ�
భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జిపై నిర్మించిన కొత్త వారధి మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో సారపాక- భద్రాచలం మధ్యలో ఉన్న గోదావరి నదిపై రూ.కోట్లతో నిర్మించిన కొత్త వార�
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, భవిష్యత్ అంతా రాష్ర్టంలో గులాబీమయం
కానుందని, పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్కు బాటలు వేయాలని భద్రాచలం బీఆర్ఎస్ నియో
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధిత
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గం ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, 86 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సంభవిస్తే పోలవరం బ్యాక్ వాటర్తో ఆయా ప్రాంతాల్లో లక్షలాది మ�
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ కా�
KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బతికున్నప్పుడు అండ దొరకలేదు.. చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూ�
రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భద్రాచలం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. చర్ల మండలం పూసగుప�
భద్రాచలం రోడ్(కొత్తగూడెం) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగ�
Bhadrachalam | రామయ్య కొలువుదీరిన భద్రగిరిపై ప్రభుత్వాలు వివక్ష వీడటంలేదు. రాముడు నడయాడిన నేలగా.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.