Bhadrachalam | రామయ్య కొలువుదీరిన భద్రగిరిపై ప్రభుత్వాలు వివక్ష వీడటంలేదు. రాముడు నడయాడిన నేలగా.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన భద్రాచలం ప్రాంతానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీఓ) పోస్టుని ఐపీఎస్ అధికారి హోదా నుంచి కుదిస్తూ డీఎస్పీకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ
భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారం అర్దరాత్రి సమయంలో పోలీసులు ఆర్టీసీ ఇన్గేటు వద్ద కార్మికులు నిరసన తెలిపేందుకు వేసుకున్న టెంటును తొలగించారు. గురువారం నాడు డిపో ఇన్గేటు వద్ద �
ప్రజలంతా ట్రాఫిక్ నిబందనలు పాటిస్తూ వాహనాలను నడపాలని, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం భద్రాచలంలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్- అలైవ్ క
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపాలని, ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్�
భధ్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్న డాక్టర్ క్రాపా విజయ్ ఉత్తమ వైద్య సేవలకు గాను రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం ఆయనను యూటీఎఫ్ ఆధ్వర్యంలో �
భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ చేతుల మీదుగా ప్రశంసా పురస్క�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకోవడంతో రామాలయ వీధులు, పరిసరాలు సందడిగా మారాయి. గురువారం సాయంత్రం ను
భద్రాచలంలో పలు వార్డుల్లో తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, దీనికి ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాలని గ్రామ ప్రజలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. గురువారం భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీ కార్య�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజు మహా పట్టాభిషేకం న�
Bhadrachalam | ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం వెళ్తున్న ఖమ్మం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం వై భవోపేతంగా సాగింది. శుక్రవారం ఉద యం 10:42 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:45 వ రకు కొ�
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ జయరామ జయ జయ రామ’ నామస్మరణలతో భద్రగిరి యావత్ మార్మోగింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 2012 నుంచి పూజా విధానాలను మార్చడంపై దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది.