భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసం కావడం, వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రామాలయంలోని
Cyclone Montha | తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ మొంథా తుపాన్ భద్రాచలం పట్టణానికి సమీపంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రధాన రహదారులను తక్షణమే బాగు చేయాలని బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షు�
Bhadrachalam | భద్రాచలం, అక్టోబరు 17: భద్రాచలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు బెల్టుషాపులపై పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ�
: తమ వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మిక�
గిరిజన సంక్షేమ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ�
బీసీ రిజర్వేషన్ల అంశంపై, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపుమేరకు, భద్రాచలం బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం భద్రాచలంలోని ఓ సత్రంలో జరిగిన పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యత�
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి యాత్ర మంగళవారం శోభాయమానంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు వారివెంట తెచ్చిన వివిధరకాల పుష్పాలు, పత్రాలు, ఫలాలతో రామ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గోదావరి వరద భద్రాద్రి ఏజెన్సీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ వరదంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుత
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామ్సాగర్తోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అధికంగా వరద వచ్చి గోదావరిలో చేరుతోంది.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా (OG Movie) విడుదల సందర్భంగా భద్రాచలంలోని (Bhadrachalam) ఏషియన్ థియేటర్లో అప్రశ్రుతి చోటుచేసుకున్నది. పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో టాకీస్లోని సౌండ్ బాక్
భద్రాచలం పట్టణంలోని సుభాష్నగర్ కాలనీలో నివసిస్తున్న 13 ఏళ్ల దివ్యాంగురాలు చిట్టి జీవనోపాధి సమస్యలతో సతమతమవుతోంది. తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమవ్వగా అమ్మమ్మ అలిమా సంరక్షణలో ఆ చిన్నారి జీవనం సాగి