భద్రాచలం డిపోలో టిఐఎం డ్రైవర్లకు రీజినల్ మేనేజర్ గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ భద్రాచలం డిపో కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం భద్రాచలం డిపో ఏఎంటీ విజయశ్రీ, ఆఫీస్ సూపరింట
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పిం ది. గురువారం ఎమ్మెల్యే తన కారులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న ఎమ్మె�
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 56.7 అడుగుల గరిష్ఠ నీటిమట్టం వరకు చేరిన గోదావరి క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రి 10 గంటలకు 40.90 అడుగులకు తగ్గడంతో మూడు ప్రమాద హెచ్చరికలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్�
భద్రాచలం వద్ద మూడ్రోజులపాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉగ్ర గోదావరి క్రమంగా శాంతిస్తోంది. వరద ప్రభావంతో ఏపీలోని విజయవాడ- ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం వద్ద పూ�
Puvvada Ajay Kumar : గోదావరి వరద నివారణలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ప్రజలు గమనించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 53 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు 52.30 అడుగుల వద్ద వేగంగా ప్రవహిస్తూ మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులక�
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవా�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చర
ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 29 అడుగులకు చేరి, సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 16.30 అడుగుల వద్ద ప్రవహించి, గురువారం ఉదయం 6 గంటలకు 25.40 అడుగులకు చేరింది.
భద్రాచలంలో ఇసుక లారీల రాకపోకల కారణంగా ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో యూత్ సభ్యులు పూడ్చి వేశారు. రోడ్డపై ఏర్పడిన గుంతల కారణంగా..
అత్యంత వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్న తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంకు చెందిన ఆదివాసీ కొండరెడ్లు భద్రాచలం ఐటీడీఏ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు
Revanth Reddy | కన్నెపల్లి నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా మధిర వేదికగా తేల్చిచెప్పారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ మరో అడ్డగోలు ప్రచారాన