ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద 48 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 51.90 అడుగులకు ప్రవాహం చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
భద్రాచలంలో (Bhadrachalam) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఉన్న గోడౌన్లో భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. బ్లీచింగ్ బస్తాలు, యాసిడ్ బాటిళ్లన గోదామ్లో కాంట్రాక్టర్ నిల్వ ఉం
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 42.20 అడుగులుగా ఉన్న గోదావరి.. 8:15 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Bhadrachalam | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు �
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి (Heavy Rain). దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎ�
భద్రాచలం పట్టణంలో పంద్రాగస్టు వేడుక నాడు జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పట్టణంలోని చర్ల రోడ్తో పాటు ఐటీడీఏ రోడ్, టెంపుల్ రోడ్, పలు కాలనీల్లో, ప్రధాన రహదారిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సా
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్యుడు నారాయణ రావుపై డిజిటల్ అరెస్టు పేరుతో (Digital Arrest) సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. మీ మొబైల్ నంబర్తో చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నాయ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం తమకు వద్దంటూ విద్యార్థిను లు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో గత మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం మాకు పెట్టద్దంటూ విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ దృ
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 33.30 అడుగులుగా ఉన్న వరద రాత్రి 10 గంటలకు 38.50 అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వ�