దక్షిణాది అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి (Sri Rama Navami) బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మేస్త్రీలు కామేశ్వరరావు, ఉపేందర్ మృతిచెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, వామపక్షాల నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు న్యా
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సహాయక బృందాలు అతడి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. భద్రాచలం పట్టణంలోని పంచాయ�
భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపే
Bhadrachalam | శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.
భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదం చివరికి విషాదాంతమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 12 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ బృందాల ఆపరేషన్ గురువారం తెల్లవారుజామున సగభాగం ఫలించింది.
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికో�
భద్రాచలం పట్టణంలో బిల్డింగ్ కుప్పకూలి మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సిలివేరి నరసింహారావు ప్రభుత్వాన్ని
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపి�
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణోత్సవానికి పోచంపల్లి వస్త్రాలు నేయడాన్ని దేవస్థానం ఈఓ రమాదేవి బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
Bhadrachalam | భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పని చేస్తున్నఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయార
చెల్లని చెక్కు కేసులో వ్యక్తి దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి వి.శివనాయక్ సోమవారం ఈ తీర్పును