Bhadrachalam | దీక్షకుంట గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి శుక్రవారం నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
భద్రాచలంలోని కూనవరం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసు�
వరంగల్లోఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భద్రాచలం నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులంతా దండుకట్టాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీ పాతికేళ్ల సభ కనీవినీ ఎరుగని రీతి�
గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్మన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం చోటు చేసుకుంది. ఏస�
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రామయ్య సీతమ్మను కల్యాణమాడే అద్భుతఘట్టాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉ�
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో ఆదివారం సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది.
Srirama Navavmi | శ్రీరామనవమి పండుగ హిందువులకే పెద్ద పండుగ. కోదండ రాముడు-సీతమ్మ వివాహం జరిగింది ఈ రోజునే శ్రీరామనవమిని యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సీతారాముల కల్యాణ వే�
తెలంగాణ వేదికగా జరిగే.. తెలుగింటి వేడుక సీతారాముల కల్యాణం. శ్రీరామనవమి వేళ మన భద్రగిరి.. అయోధ్యాపురిలా అలరారుతుంది. స్వామివారి వివాహం జరిగే మిథిలా మంటపం... జనక మహారాజు కొలువుకూటమై విరాజిల్లుతుంది
భద్రాచలంలో ఈ నెల 6, 7న జరిగే శ్రీరామనవమి, స్వామివారి మహా పట్టాభిషేకం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
భావితరాలకు సమాచార వేదికగా ట్రైబల్ మ్యూజియం నిలుస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని తన ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sri Ramanavami | ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులకు నేరుగా వారి ఇంటికే చేర్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
భద్రాచలంలో శ్రీరామనవమి విధులు నిర్వర్తించే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించొద్దని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధికారుల�
వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీల అమలులో విఫలం అయ్యారని, ప్రజల్ని మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమదు