భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శనివారం శమీపూజను వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఆయుధాలను మేళతాళాలతో దసరా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం శమీపూజ భక్తి ప్
ప్రసిద్ధ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో (Bhadrakali Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని గా
ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో (Bhadrakali Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన నేడు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ�
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43.2 అడుగులకు నీటిమట్టం చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం సాయం త్రం 5.15 గంటలకు ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్
Bhadrachalam | ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 42.2 అడుగుల వద్ద వరద ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
పురిటి నొప్పులు పడుతున్న ఓ నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. భద్రాచలంలోని చప్టా దిగువ ప్ర
Bhadrachalam | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో’(Heavy rains) భద్రాచలంలో(Bhadrachalam) గోదావరికి (Godavari) వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. నీటి మట్టం 43.1 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
Bhadrachalam | ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)వద్ద గోదావరి(Godavari) నీటి ప్రవాహం(Heavy flood) క్రమక్రమంగా పెరుగుతున్నది. బుధవారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 42.2 అడుగులుగా ఉంది.
Heavy rains | ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)వద్ద గోదావరి(Godavari) నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 39 అడుగులకు నీటిమట్టం చేరింది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆంధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలంలో 155 కిలోలను, ఇల్లెందులో 53 కిలోలలను, ఖమ్మంలో 450 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.