భూమి పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపునకు గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ స�
Droupadi Murmu : టీఎంసీ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర హోం శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
President Droupadi Murmu : మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె నివాళులర్పిం�
ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) సమూల మార్పులు చేస్తూ దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు.
శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హకీంపేట ఎయిర్పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్
గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై (Goa Nightclub Fire) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్లో (Goa Nightclub) జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నా
Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రధాన పూజారిగా ఈడీ ప్రసాద్ ఎంపికయ్యారు. పాండలం రాచ కుటుంబానికి చెందిన కశ్యప వర్మ ఆధ్వర్యంలో శబరిమల మేల్సంతి డ్రా జరిగింది. ఇక 22వ తేదీన రాష్ట్రపత
టీవీకే పార్టీ బహిరంగ సభలో ప్రాణనష్టంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కాం�