మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీసీ-ఎస్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథ్రావు ఖడ్సే రాష్ట్రపతి ముర్ముకు ఓ వింత అభ్యర్థన చేశారు.
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ తీవ్ర ట్రాఫిక్ జామ్తో నిండిపోతున్నాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్ర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ, బీజేపీ ఎంపీలు సోమవారం రాజ్యసభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Sonia Gandhi | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దీనిపై స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉ�
Budget session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget session) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ప్రసంగిస్తున్నారు.
దేశ, విదేశాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో వికసిత్ భారత్ ఇతివృత్తంగా జరిగిన వేడుకలు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని, వివిధ ర�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు ప్రకటించింది. ఈ పోలీస్ పతకాలు లభించిన వారిలో 12 మంది తెలంగాణ వారు �
President Droupadi Murmu | భారతీయులుగా మన ఉమ్మడి గుర్తింపునకు బలమైన పునాది వంటిది మన దేశ రాజ్యాంగమని, అది మనందరినీ ఓ కుటుంబంగా కలిపి ఉంచుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
పలు ప్రతిష్ఠాత్మక క్రీడాటోర్నీల్లో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన క్రీడాకారులకు సముచిత రీతిలో గౌరవం దక్కింది. పారిస్(2024) ఒలింపిక్స్లో పతకాలతో సత్తాచాటిన వారితో పాటు మెగాటోర్నీల్లో సత్తాచాటిన వా�