ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం దేశ�
బెంగళూరు: ఒక స్కూల్ ప్రాంగణమంతా ‘సారీ’ అంటూ పెద్దగా రెడ్ పెయింట్తో రాశారు. స్థానికులతోపాటు పోలీసుల దృష్టిని ఇది ఆకట్టుకుంది. ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ ‘క్షమించు’ అంటూ స్కూల్ ప్రాంగణంతోపాటు సమీపంలో
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును అధిగమించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా, ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా బెంగళూరున్న విషయం తెలిసిందే. అలాంటి నగరాన్ని వెనుకకు నెట్టి భాగ్యనగరం మొద
బెంగళూరు : భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చ�
బెంగళూరు: రోడ్డు పక్కగా నడుస్తున్న వారి పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫ
బెంగుళూరు: బెంగుళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రాబోయే నాలుగ
వ్యాపారాభివృద్ధికి ఉన్న అనుకూలతలు, అభివృద్ధి కారణంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ. నగరంలో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉండగ�
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే రెండు కుటుంబాలు కలిసి కూర్చుంటే.. అబ్బాయి, అమ్మాయి ఒకరివైపు ఒకరు సిగ్గు పడుతూ చూడాలా? వద్దా? అన్నట్లు ఓర చూపులు చూసుకుంటూ జరిగిపోయేవి. పెద్దవాళ్లు ‘‘ఊ’’ అంటే పెళ్లి జరిగేది.. ‘‘ఊ
బెంగళూరు: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నేపథ్యంలో దోపిడీ నాటకంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన శంకర్, ఢిల్లీ రాణి దంపతులు యశ�
బెంగళూరు : నాన్ క్రిస్టియన్స్ స్టూడెండ్స్ తప్పనిసరిగా బైబిల్ చదవాలని క్లారెన్స్ హై స్కూల్ విధించిన నిబంధన వివాదాస్పదంగా మారింది. అట్లాంటి స్కూల్ లైసెన్స్ను రద్దు చేయాలని హిందూ సంస్థలు �
ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనం పేరు వెలోమొబైల్. అంటే ఒక ప్రత్యేకమైన సైకిల్ కారు అనొచ్చు. ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మూడు చక్రాల వాహనం ఇటీవల బెంగళూరు వీధుల్లో