Black Magic | ఇంట్లో దాగి ఉన్న నిధిని బయటకు తీస్తానని చెప్పి, ఒక మహిళను నగ్నంగా కూర్చోబెట్టిన పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాహికుమార్ అనే పూజారి తమిళనాడుకు చెందిన వాడు.
కాచిగూడ : బెంగళూర్కు చెందిన ఓ వ్యక్తి ఆటోలో నగదు, విలువైన సర్టిఫికేట్స్ మరచిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్లోని బెన్�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఒక ఇంజినీర్, కాంట్రక్టర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిద్దరూ లంచాలు తీసుకుంటున్నట్లు సీబీఐ అధికారులు
Puneeth rajkumar | కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.
Puneet Rajkumar | సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచుతూ హఠాన్మరణం పాలైన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. శనివారం తన సోదరుడి సినిమా విడుదలవుతుందని తెలిసి
బెంగళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. లేత్ మిషన్ ఆపరేటర్గా పనిచేసే 32 ఏండ్ల మంజునాథ్, భార్య 28 ఏండ్ల రోజా ఈ ఏడాద�
బెంగళూరు: సోదరితో వివాహేతర సంబంధం కలిగిన ఒక యువకుడ్ని నలుగురు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. మునిరాజా అనే
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్నాయి. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది. మగధి రోడ్డులోని ఏడంతస్తుల బిల్డింగ్ నిర్మాణ
Karnataka | సాంబార్ రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని దోడ్మణెలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. భోజనం చేసేందుకు కూర్చున్నాడు. సా�
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒరిగిన మరో భవనాన్ని అధికారులు బుధవారం కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్లోని నాలుగంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ మంగళవారం రాత్రి పాక్షికంగా ఒరిగింది
శ్రీచైతన్య | బెంగళూరు: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెస�
బెంగళూరు: రైతుల ‘భారత్ బంద్’ సందర్భంగా ఒక పోలీస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారుడి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా బూటు పైనుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కర్ణా