శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బెంగళూరు పిచ్ టీమిండియా పాలిట శాపంలా మారింది. తొలి సెషన్ నుంచే విపరీతంగా టర్న్ లభిస్తుండటంతో లంక స్పిన్నర్లు భారత్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్
బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో తక్కువ స్కోర్లకే మయాంక్, రోహిత్, విహారి, కోహ్లీ అవుటవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కీపర్ పంత్ (39) భారీ షాట్లతో రెచ్చిపోవడంతో అభిమానులు సంతోషించారు. అయ
లంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుదురుకంటున్నట్లు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (15).. ఎంబుల్డెనియా బౌలింగ్లో వెనుతిరిగ�
కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కూడా మరోసారి విఫలం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియా బౌలింగ్లో డిసిల్వకు క్య
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండానే ఆడుతున్నాడు. అందుకని అతను ఫామ్లో లేడని అనుకుంటే పొరపాటే. క్రీజులో ఉన్నంతసేపూ పూర్తి ఆధిపత్యంతో ఆడుతున్న అత
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త�
Rajesh | సీనియర్ నటుడు, కన్నడ కళాతపస్వి రాజేశ్ (Rajesh) కన్నుమూశారు. 89 ఏండ్ల రాజేశ్ గతకొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈనెల ఫిబ్రవరి 9 నుంచి
Hijab | హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యాసంస్థలకు
బెంగళూరు: ఖరీదైన ఆడీ కారును ఒక వీధి కుక్కపైకి దూకించారు. అయితే ఆ కారు డ్రైవర్ కావాలనే ఈ పని చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్థానికులు గ్రహించారు. దీంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాజధ
ఈ దేశంలో చాలామంది ఎన్నో రకాల బిజినెస్లు చేసి తమ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటారు. అందరి గురించి మనకు తెలియదు. కొందరు మంచి ఆహారాన్ని అందించేందుకు క్వాలిటీ ఫుడ్ను అందించడంతో పాటు తక్కువ ధరకే వ�
కాచిగూడ : చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ చోరీ అయిన ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణమూర్తి (45) ప్రైవేటు ఉ