బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. కోరమంగళం ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్లో 30 ఏళ్ల రౌడీషీటర్ బాబ్లీ జోషఫ్ను ఓ గ్యాంగ్ హత్య చేసింది. వేట కొడవళ్లు, కత్తులతో అతన్ని �
బెంగళూరు: ప్రేయసితో బ్రేకప్ అయిన ఒక వ్యక్తి కోపంతో పలు వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడ్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్త�
బెంగళూరు: బంగ్లాదేశ్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన 22 ఏండ్ల మహిళను ఒక ముఠా ఆ దే
బెంగళూరు: రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఆహ్లాదకర అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే మరో అడుగు ముందుకు వేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అక్వేరియం టన్నెల�
మాజీ మంత్రి అరెస్ట్| విదేశీ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలపై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మణికందన్ను ఆదివారం ఉదయం తమిళనాడు పోలీసులు బెంగళూరులో త
కన్నడ స్టార్ హీరోయిన్ ప్రణీత మన తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితమే. సెకండ్ హీరోయిన్గా నటించిన కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఈ అమ్మడు నటనతోనే కాదు సేవా కార్యక్రమాలతో అం
నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, బెంగళూరుల్లో నియామకం న్యూఢిల్లీ, జూన్ 9: రవాణా సదుపాయాలు సమకూర్చే ఉబర్..టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్
బెంగుళూరు: స్వాతంత్య్ర సమరయోధుడు.. 103 ఏళ్ల వృద్ధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఇవాళ కన్నుమూశారు. బెంగుళూరు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. 103 ఏళ్ల దొరేస్వామి.. మే 13వ తేదీన
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన అగ్రిటెక్ స్టార్టప్ వన్బాస్కెట్ తన బ్రాంచ్లను విస్తరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 2021 నాటికి బెంగళూరు, చెన్నై నగరాల్లో బ్రాంచ్లను ప్రారంభ�
వైట్ఫీల్డ్ : కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు
బెంగళూరు: ఒక కుక్క కార్మికుడిపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. దీంతో దాని యజమానురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. యలహంక న్యూ టౌన్లోని �