Crime News | మద్యం మత్తులో ఒక్కోసారి ఏం చేస్తున్నామో కూడా కొందరికి తెలియకుండా పోతుంది. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఒక 26 ఏళ్ల గౌతమ్ బర్మన్
బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. సోమవారం కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర రాజధాని, ఐటీ హ�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పుణెరీ పల్టన్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన పోరులో పుణెరీ 42-23తో యూ ముంబాపై గెలుపొందింది. పుణెరీ తరఫున నితిన్ (9), అస్లమ�
Karnataka | ఓ బస్సు యూటర్న్ తీసుకునేందుకు యత్నిస్తోంది.. దాని వెనుకాలే ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేకులు వ�
Bank Loan | లోన్ ఇవ్వలేదని కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా బ్యాంకుకే నిప్పు పెట్టాడు. హవేరీ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. రత్తిహళ్లి పట్టణంలో ఉండే వసీం హజారస్తాబ్ ముల్లా(33)
Bengaluru | కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బెంళూరు శివార్లలోని పూర్వకారా అపార్ట్మెంట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు
Karnataka | అప్పు వివాదం ఓ ఫ్రెండ్ ప్రాణాన్ని బలి తీసుకున్నది. రూ. 1200 కోసం స్నేహితుడినే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
Kovid Kapoor | 2020 నుంచి మాత్రం తన పేరు వల్ల కోవిడ్ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. తన పేరు చెబితే చాలు జనాలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల నుంచి కోవిడ్ తన ప్రతాపాన్ని
బెంగళూరు: నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న బెంగళూరు బుల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న బెంగళూరు 23 పాయింట్లతో ట�
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలం ప్రత్యేకంగా జరుగనున్నట్లు తెలుస్తున్నది. ముంబై కాకుండా ఈసారి బెంగళూరులో నిర్వహించాలని, అది కూడా ఒక రోజు కాకుండా రెండు రోజుల పాటు నిర్వహించేందుకు య�
PKL 8 | ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7 ముగిసి 795 రోజులైపోయింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది పూర్తిగా రద్దయిన ఈ లీగ్.. మళ్లీ ఈరోజు (బుధవారం) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.
బెంగళూరు: అపార్ట్మెంట్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి పడి పసి బాలుడు మరణించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ విషాద ఘటన జరిగింది. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్ డెలివరీ సంస్థలో, ఆయన భార్య సెక్యూరిటీ
పానీపూరీ ఐస్క్రీమ్ తిన్నారా ఎప్పుడైనా | కొందరు నెటిజన్లు అయితే.. ఆ వీడియోపై పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో.. పానీపూరీ పేరును నాశనం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు.