బెంగళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. లేత్ మిషన్ ఆపరేటర్గా పనిచేసే 32 ఏండ్ల మంజునాథ్, భార్య 28 ఏండ్ల రోజా ఈ ఏడాద�
బెంగళూరు: సోదరితో వివాహేతర సంబంధం కలిగిన ఒక యువకుడ్ని నలుగురు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. మునిరాజా అనే
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్నాయి. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది. మగధి రోడ్డులోని ఏడంతస్తుల బిల్డింగ్ నిర్మాణ
Karnataka | సాంబార్ రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని దోడ్మణెలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. భోజనం చేసేందుకు కూర్చున్నాడు. సా�
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒరిగిన మరో భవనాన్ని అధికారులు బుధవారం కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్లోని నాలుగంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ మంగళవారం రాత్రి పాక్షికంగా ఒరిగింది
శ్రీచైతన్య | బెంగళూరు: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెస�
బెంగళూరు: రైతుల ‘భారత్ బంద్’ సందర్భంగా ఒక పోలీస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారుడి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా బూటు పైనుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కర్ణా
బెంగళూరు, సెప్టెంబర్ 23: బెంగళూరు నగరంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ‘తారగుపేటలో పంక్చర్ షాప్ పక్కన ఉన్న ట్రాన్స్పోర్టు గోడౌన్లో పేలుడ�
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళను రేప్ చేయడానికి ముందు ఆమెతో ఆ డ్రైవర్ తన ఫోన్లో సెల్ఫీ దిగాడు. ఈ ఘటన ఇవాళ ఉదయం జీవ�
బెంగళూరు: హిందూ వ్యక్తి బైక్పై ఒక ముస్లిం మహిళ ప్రయాణించడాన్ని గమనించిన కొందరు వారిని అడ్డుకుని వేధింపులకు గురి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్త�
Bengaluru | ఓ రెండేండ్ల పసిపాప.. మూడు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని
బెంగళూరు: బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట �
Bengaluru | తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు