హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన అగ్రిటెక్ స్టార్టప్ వన్బాస్కెట్ తన బ్రాంచ్లను విస్తరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 2021 నాటికి బెంగళూరు, చెన్నై నగరాల్లో బ్రాంచ్లను ప్రారంభ�
వైట్ఫీల్డ్ : కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు
బెంగళూరు: ఒక కుక్క కార్మికుడిపై దాడి చేయడంతో అతడు చనిపోయాడు. దీంతో దాని యజమానురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. యలహంక న్యూ టౌన్లోని �
బెంగళూరు | బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.