Karnataka | సాంబార్ రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని దోడ్మణెలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. భోజనం చేసేందుకు కూర్చున్నాడు. సా�
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒరిగిన మరో భవనాన్ని అధికారులు బుధవారం కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్లోని నాలుగంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ మంగళవారం రాత్రి పాక్షికంగా ఒరిగింది
శ్రీచైతన్య | బెంగళూరు: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెస�
బెంగళూరు: రైతుల ‘భారత్ బంద్’ సందర్భంగా ఒక పోలీస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారుడి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా బూటు పైనుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కర్ణా
బెంగళూరు, సెప్టెంబర్ 23: బెంగళూరు నగరంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ‘తారగుపేటలో పంక్చర్ షాప్ పక్కన ఉన్న ట్రాన్స్పోర్టు గోడౌన్లో పేలుడ�
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళను రేప్ చేయడానికి ముందు ఆమెతో ఆ డ్రైవర్ తన ఫోన్లో సెల్ఫీ దిగాడు. ఈ ఘటన ఇవాళ ఉదయం జీవ�
బెంగళూరు: హిందూ వ్యక్తి బైక్పై ఒక ముస్లిం మహిళ ప్రయాణించడాన్ని గమనించిన కొందరు వారిని అడ్డుకుని వేధింపులకు గురి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్త�
Bengaluru | ఓ రెండేండ్ల పసిపాప.. మూడు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని
బెంగళూరు: బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట �
Bengaluru | తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు
బెంగళూరు: ఒక దొంగ పదునైన కత్తితో ఒక వ్యక్తిని బెదిరించి దోచుకోబోయాడు. ఆ వ్యక్తి సహాయం కోసం కేకలు వేయడంతో దారిన పోయే వాళ్లు స్పందించారు. ధైర్యం చేసి ఆ దొంగను అడ్డుకుని చితకబాదారు. అయితే పోలీసులకు అప్పగించే
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
డీఆర్డీఓ| రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓ.. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తున్నది. బెంగళూరులోని ఎయిర్బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్)లో జేఆర్ఎఫ్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేస�