టీమిండియా, భారత్ మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ముగిశాయి. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ 303 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. శ్రీలంక గెలుపునకు 419 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కరుణాకరత్నే, మెండిస్ ఉన్నారు. ఓపెనర్ లాహిరు ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. కెప్టెన్ కరుణాకరత్నే 13 బంతుల్లో 10 పరుగులు చేశాడు. మెండిస్ 26 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అంతకుముందు ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 109 పరుగులు చేసింది.
STUMPS on Day 2 of the 2nd Test.
Sri Lanka are 109 & 28/1 in response to #TeamIndia's 252 & 303/9d.
Scorecard – https://t.co/t74OLq7xoO #INDvSL @Paytm pic.twitter.com/yYyBHLj5MC
— BCCI (@BCCI) March 13, 2022
#TeamIndia declare their innings on 303/9
Come out to bowl and @Jaspritbumrah93 has already struck with a wicket.
Scorecard – https://t.co/t74OLq7xoO #INDvSL @Paytm pic.twitter.com/siU4o4Fne9
— BCCI (@BCCI) March 13, 2022