Viral News | రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Be
Ebola : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎబోలా కలకలం రేపింది. ఎబోలా అనుమానితులైన కాంగో జాతీయుడు సహా మరో ముగ్గురిని ఐసోలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా బుధవారం వెల్లడించా
Ebola | ఆఫ్రికా దేశాల (African Countries) లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ (Ebola Virus) పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఎబోలా కలకలం రేగింది. ఉగాండా (Uganda) కు చెందిన మహిళలో
IndiGo Flight : బెంగళూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో పొగలు రావడంతో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని సురక్షితంగా దించివేశారు. ఈ ఘటన మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్టులో జరిగింది.
తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి తొలనొప్పిగా మారింది. కేరళ నాయకత్వ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి 10 రోజులకు పైగా శ్రమించిన తర్వాత పార్టీ ఇప్పుడు కర్ణాటకల�
PM Modi: ప్రధాని మోదీ ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్ను రికవరీ చేశారు. ఆ �
Explosives | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఇవాళ బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరం
నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్' అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
ఒక్క రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే రూ.30లక్షలు ఇస్తానని యువతిని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. జ్యోతిష్యుడిని అని చెప్పుకుంటూ అసభ్యకర మెసేజ్లు పంపించాడు. దక్షిణ బెంగళూరులోని రామనగర తాలుకా పెద్దమన్న�
Bengaluru Rain: బెంగళూరులో బుధవారం వాన దంచికొట్టింది. దీంతో సిటీ కకావికలమైంది. ఇక ఆ నగరంలోని ఫేమస్ బుక్వార్మ్ షాపులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో ఆ షాపులో ఉన్న సుమారు 14 లక్షల ఖరీదైన 5 వేల బుక్స్ తడిసిపో�
Teen Gives Birth Inside iPhone Factory | ఐఫోన్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువతి అక్కడి టాయిలెట్లో బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత శిశువు గొంతుకోసి చంపింది. మృతదేహాన్ని ఒక కవర్లో పడేసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు
కృత్రిమేధ అన్ని రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (సీజేఐ) కీలక వ్యాఖ్యలు చేశారు.