PM Modi: ప్రధాని మోదీ ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్ను రికవరీ చేశారు. ఆ �
Explosives | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఇవాళ బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరం
నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్' అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
ఒక్క రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే రూ.30లక్షలు ఇస్తానని యువతిని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. జ్యోతిష్యుడిని అని చెప్పుకుంటూ అసభ్యకర మెసేజ్లు పంపించాడు. దక్షిణ బెంగళూరులోని రామనగర తాలుకా పెద్దమన్న�
Bengaluru Rain: బెంగళూరులో బుధవారం వాన దంచికొట్టింది. దీంతో సిటీ కకావికలమైంది. ఇక ఆ నగరంలోని ఫేమస్ బుక్వార్మ్ షాపులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో ఆ షాపులో ఉన్న సుమారు 14 లక్షల ఖరీదైన 5 వేల బుక్స్ తడిసిపో�
Teen Gives Birth Inside iPhone Factory | ఐఫోన్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువతి అక్కడి టాయిలెట్లో బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత శిశువు గొంతుకోసి చంపింది. మృతదేహాన్ని ఒక కవర్లో పడేసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు
కృత్రిమేధ అన్ని రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (సీజేఐ) కీలక వ్యాఖ్యలు చేశారు.
Man Pushes Paralysed Mother To Death | పక్షవాతంతో మంచానికి పరిమితమైన తల్లి పట్ల కుమారుడు దారుణంగా ప్రవర్తించాడు. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Bengaluru woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఒక మహిళ తన 14 ఏళ్ల కూతురును ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
Students Kidnapped Classmate | విలాసవంతమైన జీవితం గడిపేందుకు కొందరు విద్యార్థులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తోటి విద్యార్థులను కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక క్లాస్మెట్ కిడ్నాప్తో వీరి గుట్టు రట్ట�
IndiGo flight : ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో విమానాల రాకపోకలు, ప్రయాణాలకు ఆటంకం కలుగుతోంది. తాజాగా బెంగళూరు-ఢిల్లీ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.