బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ నటుడు ప్రకాశ్ రాజ్కు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాలుగు రాష్ర్టాల్లో ఓటర్ కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తమ ముందు
NEET re exam : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీ వల్ల ట
Bengaluru : సోషల్ మీడియాలో పరిచయాలు, వాటినుంచి ఏర్పడ్డ బంధాలు చాలావరకు విషాదంతో ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిచయం ఒక హత్యకు దారితీసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని గొంతు నులిమి చంపాడు ఆమె ప్రియుడు.
Man Stabs Home Guard Wife | పోలీస్ శాఖలో హోంగార్డ్గా పని చేస్తున్న భార్యను ఒక వ్యక్తి హత్య చేశాడు. అత్త, పిల్లల ఎదుట కత్తితో పలుమార్లు పొడిచి ఆమెను చంపాడు. ఆ తర్వాత అదే కత్తితో గాయపర్చుకునేందుకు ప్రయత్నించాడు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్కు బయలుదేరారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయంతో మధ్యప్రదేశ్కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బెంగళూరుకు తరలించింది. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారనే అనుమానంతో ఈ నిర్ణయం తీసు
Bengaluru | ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసిన ఓ మహిళ.. తన ఆరేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. స్వతహాగా లాయర్ కావడంతో కుమార్తె మర్డర్ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది.
Viral News | రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Be
Ebola : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎబోలా కలకలం రేపింది. ఎబోలా అనుమానితులైన కాంగో జాతీయుడు సహా మరో ముగ్గురిని ఐసోలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా బుధవారం వెల్లడించా
Ebola | ఆఫ్రికా దేశాల (African Countries) లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ (Ebola Virus) పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఎబోలా కలకలం రేగింది. ఉగాండా (Uganda) కు చెందిన మహిళలో
IndiGo Flight : బెంగళూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో పొగలు రావడంతో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని సురక్షితంగా దించివేశారు. ఈ ఘటన మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్టులో జరిగింది.
తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి తొలనొప్పిగా మారింది. కేరళ నాయకత్వ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి 10 రోజులకు పైగా శ్రమించిన తర్వాత పార్టీ ఇప్పుడు కర్ణాటకల�
PM Modi: ప్రధాని మోదీ ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్ను రికవరీ చేశారు. ఆ �