FIFA World Cup 2026 | ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఫిఫా (FIFA) వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఫుట్బాల్ ప్రేమికులకు అదిరిపోయే తీపి కబురు అందించింది.
Delivery man flashes at Woman | ఒక డెలివరీ ఏజెంట్ మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. అర్జెంట్ అంటూ బాత్రూమ్లోకి వెళ్లాడు. బయటకు వచ్చిన అతడు తన ప్రైవేట్ పార్ట్ను ఆ మహిళకు చూపించాడు. బాధిత మహిళ దీనిని రికార్డ్ చేసి సోష�
Student Dies At School | ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మారణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు, బంధువులు ఆ స్కూల్ వద్ద నిరసన తెలిపారు. పీఈటీ దాడి చేయడం వల్లనే మ
Cobra on Bangalore Road | రద్దీ రోడ్డులో ఒక నాగుపాము కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న అది చాలాసేపు అక్కడే ఉన్నది. ఆ పాము ఎంతకీ అక్కడి నుంచి కదలకపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు ఆ నాగుపామును సురక్షితంగా అక్�
పసి పిల్లలు అని కూడా చూడకుండా డేకేర్ నిర్వాహకులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పిల్లలు ఏడ్చారనే కోపంతో వాషింగ్మెషీన్ ఫ్రంట్ లోడింగ్ డ్రమ్ములో కూర్చోబెట్టారు. బాత్రూమ్లో బంధించారు. జెట్ స్ప్రే�
Bengaluru : కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో దారుణం జరిగింది. ఒక రాళ్ల క్వారీలో పెద్ద రాళ్లు మీద పడటంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు, దక్షిణ తాలూకా, మదపట్టణ వద్ద గురువారం వేకువఝామున
TGSRTC | బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు మెట్రో సిటీల మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లన
తరచూ గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన పర్మనెంట్ ట్రైనింగ్ బేస్గా బెంగళూరును ఎంచుకున్నాడు. అక్కడి బీసీసీఐ �
జిల్లాలో మరో భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలెట్టారు. శంషాబాద్ కేంద్రంగా అమరావతి, చెన్నై, బెంగళూరుకు నడపనున్న బుల్లెట్ ట్రైన్ల కోసం అధికారులు సర్వే చేస్తుండడంతో జిల్లా రైతుల్లో మరోసారి గుబులు పట్టుక
ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన మూడు హత్యలు కలకలం రేపాయి. మొదటి ఘటన మహాలక్ష్మి లే అవుట్లో జరిగింది. పెండ్లి విషయమై జరిగిన వాగ్వాదంలో అంజలి(23) అనే యువతిని ఆమె ప్రియుడు రాజీవ్ కత్తితో పొడిచి చంపాడు. అతడిక
3 murders in Bengaluru | ఒకే రోజు మూడు హత్యలు జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురికాగా, ఒక నేరస్తుడ్ని పత్యర్థులు నరికి చంపారు. ఈ మూడు హత్యలతో రాజధాని నగరం ఉలిక్కిపడింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో తనతోపాటు ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం కారులో సంభవించిన బాంబు పేలుడు ధాటికి అతడు సజీవ దహనమయ్యాడు.
Karnataka : కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కారులో ఒక మహిళను కత్తితో పొడిచిన ఒక యువకుడు.. అనంతరం అదే కారులో నాటు బాంబు పేలి సజీవదహనమయ్యాడు. బాధిత యువతి, కారు డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tirumala | శ్రీవారి భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద సేవలను అందిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.11 లక్షల విరాళం అందింది.