ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార�
శస్త్రచికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికిగాను కొన్నేండ్లపాటు తీవ్రమైన కడుపు, నడుము నొప్పితో బాధపడిన మహిళకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలంటూ కర్ణాటక వినియోగదారుల ఫోరం 20 ఏండ్ల తర్వాత ఆదేశించింది.
DK Shivakumar : దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి, నీటి ఎద్దడితో సతమతమైన కర్నాటకలోనూ ఇటీవలి భారీ వర్షాలతో పరిస్ధితి చక్కబడింది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్పై బెంగళూరులో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్ నడుపడంపై బెంగళూరు పోలీసులు చర్యలకు దిగారు.
Bengaluru Residents Clean Road | ఒక రోడ్డుపై చెత్త, మట్టి పేరుకుపోయాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వాహనదారులు, పాదచారులు జారిపడేలా ప్రమాదకరంగా ఆ మార్గం మారింది. ఈ నేపథ్యంలో టెక్కీలు, కాలేజీ స్టూడెంట్�
Woman Kills Autistic Daughter | దివ్యాంగురాలైన కుమార్తె భవిష్యత్తు పట్ల తల్లి ఆందోళన చెందింది. ఆటిజం సమస్య ఎక్కువగా ఒక చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది.
రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆమెను కోర్టు ఆదేశించింది. ఆమె
Attack on ambulance driver | చిన్నారికి అత్యవసర చికిత్స కోసం వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ కారులో ఉన్న వ్యక్తులు అంబులెన్స్ను ఫాలో అయ్యారు. టోల్ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అంబులె
ఉత్తరాఖండ్లోని హిమాల య పర్వతాల్లోని సహస్త్రతల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్కు వెళ్లి మరణించిన కర్ణాటకకు చెందిన భార్యాభర్తలకు సంబంధించిన విషయం అందరినీ కలచివేస్తున్నది.
Trekkers: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో బెంగుళూరుకు చెందిన నలుగురు ట్రెక్కర్లు మృతి చెందారు. మరో 19 మంది ఆ కొండల్లోనే చిక్కుకున్నారు. ఘర్వాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సహస్ర తాల్ మయాలీ మార్గంలో పర్వ