హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం (Travels Bus) జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD09 N9490) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు వద్ద ఒక బైక్ను �
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల
IndiGo flight | దుబాయ్ (Dubai) నుంచి మంగుళూరు (Mangaluru) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo Flight 6E 1468) కు ముందుగా బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. దాంతో అధికారులు ఆ విమానాన్ని దారిమళ్లించ�
బెంగళూరు రోడ్ల గురించి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వ్యంగ్యంగా స్పందించారు. ఆమె(షా) కావాలంటే రోడ్లను అభివృద్ధి చేసుకోవచ్చని �
ISKCON: బెంగుళూరు చర్మ వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో ఆమె భర్త, డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కుమార్తె కోసం కట్టిన సుమారు మూడు కోట్ల విలువైన ఇంట�
engineering student raped | ఇంజినీరింగ్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పిల్ కావాలా అని ఆమెను అడిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Man Begs Inside Metro | బెంగళూరు మెట్రో ట్రైన్లో ఒక వ్యక్తి భిక్షాటన చేశాడు. ప్రయాణికులను డబ్బులు అడిగాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని మెట్రో ట్రైన్ నుంచి దించివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
doctor kills wife | జనరల్ సర్జన్ అయిన డాక్టర్, ఆపరేషన్ సందర్భంగా ఇచ్చే మత్తు మందును తన భార్యపై ప్రయోగించాడు. స్కిన్ డాక్టర్ అయిన ఆమెను అనుమానం రాకుండా హత్య చేశాడు. ఆమె సోదరి అనుమానంతో పోస్ట్మార్టం నిర్వహించగా ఈ వ
Bengaluru | భారీ వర్షాలు (Heavy rain), నిర్వహణ లోపాలతో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో గుంతలమయమైన రోడ్లపై (potholes) సర్వత్రా చర్చ జరుగుతోంది.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కర్ణాటకలోని బెంగళూరులో అధ్వానంగా మారి పెద్దపెద్ద గుంతలు పడ్ల రోడ్లకు ఇప్పట్లో మోక్షం లభించే సూచనలు కన్పించడం లేదు. అధికార కాంగ్రెస్ పేర్కొన్నట్టు 31లోగా గానీ, ఆ ముందుగా గానీ గోతులను పూడ్చి మరమ్మతులు చే�