Bengaluru : కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో దారుణం జరిగింది. ఒక రాళ్ల క్వారీలో పెద్ద రాళ్లు మీద పడటంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు, దక్షిణ తాలూకా, మదపట్టణ వద్ద గురువారం వేకువఝామున
TGSRTC | బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు మెట్రో సిటీల మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లన
తరచూ గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన పర్మనెంట్ ట్రైనింగ్ బేస్గా బెంగళూరును ఎంచుకున్నాడు. అక్కడి బీసీసీఐ �
జిల్లాలో మరో భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలెట్టారు. శంషాబాద్ కేంద్రంగా అమరావతి, చెన్నై, బెంగళూరుకు నడపనున్న బుల్లెట్ ట్రైన్ల కోసం అధికారులు సర్వే చేస్తుండడంతో జిల్లా రైతుల్లో మరోసారి గుబులు పట్టుక
ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన మూడు హత్యలు కలకలం రేపాయి. మొదటి ఘటన మహాలక్ష్మి లే అవుట్లో జరిగింది. పెండ్లి విషయమై జరిగిన వాగ్వాదంలో అంజలి(23) అనే యువతిని ఆమె ప్రియుడు రాజీవ్ కత్తితో పొడిచి చంపాడు. అతడిక
3 murders in Bengaluru | ఒకే రోజు మూడు హత్యలు జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురికాగా, ఒక నేరస్తుడ్ని పత్యర్థులు నరికి చంపారు. ఈ మూడు హత్యలతో రాజధాని నగరం ఉలిక్కిపడింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో తనతోపాటు ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం కారులో సంభవించిన బాంబు పేలుడు ధాటికి అతడు సజీవ దహనమయ్యాడు.
Karnataka : కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కారులో ఒక మహిళను కత్తితో పొడిచిన ఒక యువకుడు.. అనంతరం అదే కారులో నాటు బాంబు పేలి సజీవదహనమయ్యాడు. బాధిత యువతి, కారు డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tirumala | శ్రీవారి భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద సేవలను అందిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.11 లక్షల విరాళం అందింది.
బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ నటుడు ప్రకాశ్ రాజ్కు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాలుగు రాష్ర్టాల్లో ఓటర్ కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తమ ముందు
NEET re exam : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీ వల్ల ట
Bengaluru : సోషల్ మీడియాలో పరిచయాలు, వాటినుంచి ఏర్పడ్డ బంధాలు చాలావరకు విషాదంతో ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిచయం ఒక హత్యకు దారితీసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని గొంతు నులిమి చంపాడు ఆమె ప్రియుడు.
Man Stabs Home Guard Wife | పోలీస్ శాఖలో హోంగార్డ్గా పని చేస్తున్న భార్యను ఒక వ్యక్తి హత్య చేశాడు. అత్త, పిల్లల ఎదుట కత్తితో పలుమార్లు పొడిచి ఆమెను చంపాడు. ఆ తర్వాత అదే కత్తితో గాయపర్చుకునేందుకు ప్రయత్నించాడు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్కు బయలుదేరారు.