బెంగుళూరు: ఆగస్టు 31వ తేదీన గణేశ్ చతుర్థి జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున బెంగుళూరులో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ రోజున జంతు బలి, మాంస విక్రయం జరగకూడదని బ్రుహత్ బెంగుళూరు మహానగ
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగూళురులో ఇవాళ జరగాల్సి కమీడియన్ మునావర్ ఫారూఖీ షోను రద్దు చేశారు. డోంగ్రీ టు నో వేర్ షోకు బెంగుళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ షో ఇవాళ జరగాల్సి ఉంది. అయితే నిర్
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైళ్లో చేరుకోవాలంటే ప్రస్తుతం 10-12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గనున్నది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ రెండు నగరాల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్వే ట్ర
హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేసిన అండ్రూ ఫ్లెమింగ్ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదిగా తన అనుభవాలను పంచుకొ�
బెంగళూరు: లక్ష రుణం చెల్లించనందుకు కొందరు వ్యక్తులు అక్కాచెల్లెళ్ల దుస్తులు ఊడదీసి వారిపై దాడి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఈ దారుణం జరిగింది. అనేకల్ తాలూకా దొడ్డబొమ్మసంద్ర గ్రామానికి చెం�
సౌతాఫ్రికా, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్కు వరుణుడు ఊహించని ఫలితం అందించాడు. బెంగళూరు వేదికగా జరగాల్సిన ఐదో ట20 వర్షార్పణమైంది. అంతకుముందు టాస్ వేసిన తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే �
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�
సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పి�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే వర్షం ప్రారంభమైంది. దాంతో కవర్స్ తీసుకొచ్చి పిచ్ను కప్పేశారు. ఆటగాళ్లు డగౌ