బెంగళూరు: హిందూ వ్యక్తి బైక్పై ఒక ముస్లిం మహిళ ప్రయాణించడాన్ని గమనించిన కొందరు వారిని అడ్డుకుని వేధింపులకు గురి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్త�
Bengaluru | ఓ రెండేండ్ల పసిపాప.. మూడు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని
బెంగళూరు: బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట �
Bengaluru | తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు
బెంగళూరు: ఒక దొంగ పదునైన కత్తితో ఒక వ్యక్తిని బెదిరించి దోచుకోబోయాడు. ఆ వ్యక్తి సహాయం కోసం కేకలు వేయడంతో దారిన పోయే వాళ్లు స్పందించారు. ధైర్యం చేసి ఆ దొంగను అడ్డుకుని చితకబాదారు. అయితే పోలీసులకు అప్పగించే
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
డీఆర్డీఓ| రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓ.. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తున్నది. బెంగళూరులోని ఎయిర్బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్)లో జేఆర్ఎఫ్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేస�
బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. కోరమంగళం ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్లో 30 ఏళ్ల రౌడీషీటర్ బాబ్లీ జోషఫ్ను ఓ గ్యాంగ్ హత్య చేసింది. వేట కొడవళ్లు, కత్తులతో అతన్ని �
బెంగళూరు: ప్రేయసితో బ్రేకప్ అయిన ఒక వ్యక్తి కోపంతో పలు వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడ్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్త�
బెంగళూరు: బంగ్లాదేశ్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన 22 ఏండ్ల మహిళను ఒక ముఠా ఆ దే
బెంగళూరు: రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఆహ్లాదకర అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే మరో అడుగు ముందుకు వేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అక్వేరియం టన్నెల�
మాజీ మంత్రి అరెస్ట్| విదేశీ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలపై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మణికందన్ను ఆదివారం ఉదయం తమిళనాడు పోలీసులు బెంగళూరులో త