గోతుల మయంగా ఉన్న రోడ్డులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక గోతిని తప్పించబోయి బైక్పై వెళ్తున్న వారిద్దరిని ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు కూడా ఆ రోడ్డుపై పల్టీకొట్టింది.
IndiGo flight | దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాద తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానం టేకాఫ్కు ముందు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే దుస్సాహసానికి ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ పక్షాన హైదరాబాద్లో దిగిన స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల�
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్�
Bengaluru | ఓ వ్యక్తి తన భవనంలోకి వరద నీరు వచ్చిన దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది నది కాదు.. నా భవనం బేస్మెంట్ అని పేర్కొన్నారు. ఆ భవనం సెల్లార్లో నదిలా వరద ఉధృతంగా
Bengaluru | ఐటీ నగరి, కర్ణాటక రాజధాని బెంగళూరును Bengaluru మరోసారి భారీ వాన ముంచెత్తింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి
నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడుపుతున్న ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు మూడు రోజుల్లోగా ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కారు ఆదేశించింది. ఎందుకు నిలిపివేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్ట
కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వింత అనుభవం ఎదురైంది. రూ.11లక్షలు పెట్టి కొన్న ఫోక్స్వ్యాగన్ పోలో కారు రిపేర్కు షోరూం రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.22 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు.
కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�
Doctor Murder | కాబోయే భార్య నగ్న చిత్రాలను ఓ డాక్టర్ ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను సరదా కోసమే పోస్టు చేశానని చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఇక గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసి ఆ డాక్టర్ను చంపేసిం�
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�