Bengaluru Shocker | ఇంట్లోని కుక్కపిల్లను వేరే వాళ్లకు ఇచ్చేయడానికి కుటుంబం నిరాకరిచడంతో.. ఆ తల్లీకూతుళ్లు ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు, ఓ వైద్యునికి వృత్తి పట్ల గల అంకితభావానికి అద్దం పట్టే ఘటన ఇది. సర్జాపూర్లోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ గత 30న అర్జెంట్�
కర్నాటక రాజధాని బెంగళూర్లోవరద ఉధృతి తగ్గకపోవడంతో జనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మరింత వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ ఆఫీస్ పనులను �
శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్
బెంగళూరులో వరద విలయంపై కర్ణాటక సర్కారు మీద ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు కలిసి ప్రజలను వరదల్లో ముంచారని మండిపడ్డారు.
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�
పూర్తిగా జలమయమైన కర్ణాటక రాజధాని ఆవాసాలు, ఐటీ కంపెనీల్లోకి వరద నీరు అస్తవ్యస్తంగా ప్రజల రోజువారీ జీవితం ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఆఫీసులకు గత ప్రభుత్వమే కారణమన్న సీఎం బొమ్మై వైఫల్యాన్ని కప్పిపుచ్చుక
బెంగళూరులో సోమవారం రాత్రిపూట కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. దాదాపు రెండు వేల ఇండ్లు నీటమునగగా, నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 20వేల వాహనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మృతిచెందార�
బెంగళూరులో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనం అవస్థలుపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లపై
బెంగుళూరు: సిలీకాన్ వ్యాలీ బెంగుళూరు ఇప్పుడు నీటితో నిండిపోయింది. ఇక ఐటీ ఉద్యోగుల అవస్థలు చెప్పలేనివి. కార్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన టెకీలు ఇప్పుడు ట్రాక్టర్లలో జాబ్కు వెళ్తున్నారు. హెచ్ఏఎల్ వి
బెంగుళూరు: కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరు నగరం జల దిగ్భంధంలో ఉంది. ఇంకా ఆ నగరంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. జన జీవనం స్తంభించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బ�