Kovid Kapoor | 2020 నుంచి మాత్రం తన పేరు వల్ల కోవిడ్ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. తన పేరు చెబితే చాలు జనాలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల నుంచి కోవిడ్ తన ప్రతాపాన్ని
బెంగళూరు: నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న బెంగళూరు బుల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న బెంగళూరు 23 పాయింట్లతో ట�
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలం ప్రత్యేకంగా జరుగనున్నట్లు తెలుస్తున్నది. ముంబై కాకుండా ఈసారి బెంగళూరులో నిర్వహించాలని, అది కూడా ఒక రోజు కాకుండా రెండు రోజుల పాటు నిర్వహించేందుకు య�
PKL 8 | ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7 ముగిసి 795 రోజులైపోయింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది పూర్తిగా రద్దయిన ఈ లీగ్.. మళ్లీ ఈరోజు (బుధవారం) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.
బెంగళూరు: అపార్ట్మెంట్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి పడి పసి బాలుడు మరణించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ విషాద ఘటన జరిగింది. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్ డెలివరీ సంస్థలో, ఆయన భార్య సెక్యూరిటీ
పానీపూరీ ఐస్క్రీమ్ తిన్నారా ఎప్పుడైనా | కొందరు నెటిజన్లు అయితే.. ఆ వీడియోపై పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో.. పానీపూరీ పేరును నాశనం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు.
బెంగుళూరు: సినీ నటి, ఎమ్మెల్యే రాజా ప్రయాణిస్తున్న విమానం బెంగుళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని .. సాంకేతిక కారణాల వల్ల బెంగుళూరుకు మళ్లించ�
CDS Bipin Rawat | ఇటీవల తమిళనాడులో వాయుసేన హెలికాప్టర్ కూలి, భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావత్ మృతిపై సోషల్ మీడియా వేదికగా కొందరు
అప్పుడు చనిపోవాలనుకున్నాడు | కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలుసు కదా. అలాగే.. అలీ కూడా కరోనాతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో పనులు లేక చాలా క�
Omicron | భారత్లో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో
Bengaluru | ఇండియాలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరి వయసు 66 కాగా, మరొకరి వయసు 46 అని అధికారులు పేర్కొన్నారు. అయితే
హైదరాబాద్ : ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో సరికొత్త సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడమే కాకుండా, సరఫరా వంటి వాటివైపు కూడా దృష్టి సారిస్తోంది హోండ