Bengaluru | ఓ మహిళ అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాత్రివేళ నడుచుకుంటూ వెళ్లిన దంపతులకు బెంగళూరు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కార్తీక్ పత్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై రాత్రి 12.30 సమయంలో నడుచుకుంటూ ఇంటికి �
హైదరాబాద్లో డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రెండో స్థానం లో భాగ్యనగరం నిలిచినట్టు వరల్డ్ లైన్ ఇండియా తాజా సర్వేలో తేలిం ది.
Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు
Kerala Woman | బైక్ బుక్ చేసిన ఓ కేరళ యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని బైక్ ఎక్కించుకున్న డ్రైవర్ ఆమె చెప్పిన చోటుకు కాకుండా
Bengaluru | ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన రెండేండ్ల పసిబిడ్డను చంపి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే బిడ్డను చంపానని తండ్రి పోలీసుల ఎద
Bengaluru | కర్ణాటకలోని బెంగళూరులో ఓ బైకర్పై ఆర్టీసీ బస్సు డ్రైవర్ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కు చెందిన రెండు బస్సులు
ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్ను పైకి చూపాడు.
Road Accident | మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహ�
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
దక్షిణాదిలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ ఈనెల 11న పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ట్రైన్ నుంచి ఓ వీడియో నెటిజన్లలో దేశభక్తిని ప్రేరేపిస్తోంది.
Kantara| ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వా�