Viral Video | ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు ముందు జ్ఞాన భారతి మెయిన్రోడ్పై
డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. పైగా దర్శన్ను కారుతో ఢీకొట్టి డ్రైవ్ చేసింది. దీంతో అతడు ప్రియాంక కారు బానెట్పై ప్రమాదకరంగా వేలాడాడు.
మన దేశంలో ప్రధాన నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. టైమ్కి గమ్యానికి చేరాలంటే ఇంటి దగ్గర కనీసం గంట, రెండు గంటల ముందే బయలుదేరాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతో�
Shocking incident | కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు తను చేసిన యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వృద్ధుడిని స్కూటీతోపాటు కొంతదూరం ఈడ్చుకెళ్లాడు.
Rahul Dravid | టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం ఉదయం కోల్కతా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక జట్లు, సహాయక సిబ్బంది
బీహార్లో ఇటీవల కొందరు దొంగలు బ్రిడ్జిలను, రైలింజన్ను దొంగలించిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లారు
బెంగళూరులో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న నమ్మ మెట్రో(బెంగళూరు మెట్రో) పిల్లర్ కూలి తేజస్విని అనే మహిళ(30)తో పాటు రెండున్నరేండ్ల ఆమె కుమారుడు విహాన్ మృత్యువాత పడ్డారు.
బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తల్లి, కుమార�
మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేసి సెక్స్వర్కర్లుగా మారుస్తుంటాడనే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సాంట్రో రవి.. ముగ్గురు కర్ణాటక బీజేపీ మంత్రులతో దిగిన ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర�
కర్ణాటకలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పీఎస్ పరిధిలో గల రాజాజీనగర్లో ఉన్న ఎన్పీఎస్ (నేషనల్ పబ్లిక్ స్కూల్)కు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పశ�
పలు అంశాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రస్తుతం వినోదాత్మక, క్రియేటివ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహాలోనే బెంగళూర్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రజల�
Crime news | క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింటి వారు