బెంగళూరు: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నేపథ్యంలో దోపిడీ నాటకంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన శంకర్, ఢిల్లీ రాణి దంపతులు యశ�
బెంగళూరు : నాన్ క్రిస్టియన్స్ స్టూడెండ్స్ తప్పనిసరిగా బైబిల్ చదవాలని క్లారెన్స్ హై స్కూల్ విధించిన నిబంధన వివాదాస్పదంగా మారింది. అట్లాంటి స్కూల్ లైసెన్స్ను రద్దు చేయాలని హిందూ సంస్థలు �
ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనం పేరు వెలోమొబైల్. అంటే ఒక ప్రత్యేకమైన సైకిల్ కారు అనొచ్చు. ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మూడు చక్రాల వాహనం ఇటీవల బెంగళూరు వీధుల్లో
యలహంకలో 16 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి బ్లాక్మెయిల్ చేసిన కేసులో బెంగళూర్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెంగుళూరు: శ్రీ రామనవమి రోజున మటన్ అమ్మకాలపై కర్నాటక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ రోజున జంతు బలిని కూడా నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించనున్నట్లు మాంసం విక్�
బెంగళూరు: పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే ఆయా స్కూళ్లకు వెళ్లారు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలోని సుమారు ఏడు
ప్రపంచంలోనే అత్యంత అనుకూల వాతావరణం ఎక్కడ ఉంటుంది అంటే టక్కున గుర్తొచ్చే నగరం పేరు.. హైదరాబాద్. అలాంటి నగరాన్ని ఏడున్నరేండ్లలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దింది.. టీఆర్ఎస్ సర్కారు. దేశంలో ఏ నగ�
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్ ఓ గ్లోబల్ సెంటర్. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్ కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. �
బెంగళూరులో ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన సిలికాన్ వ్యాలీలో కనీస సదుపాయాలైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ఖాతాబుక్ సీఈవో, హౌసింగ్.కామ్ సీవోవో రావిశ్ నరేశ్ అసహనం వ్యక్తంచేశ�
బెంగళూరు : దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థి�
న్యూఢిల్లీ, మార్చి 30: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ ఏబీబీ..బెంగళూరులో ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది. పరిశోధన విభాగంలో టెక్నాలజీ రంగాన్ని మరింత ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్ల
ఆకాశమంత ఎత్తులో.. మిణుగురుల్లాంటి దీపాల వెలుతురులో.. నచ్చిన సంగీతం వింటూ.. మెచ్చినవారితో కలిసి భోజనం చేస్తుంటే.. ఆ మజాయే వేరు! ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటే.. బెంగళూరులోని ది షాంగ్రి-లా హోటల్లో ఏర్పాటు చేసిన
MBBS student Naveen | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం స్వదేశానికి చేరుకున్నది. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్ మృతదేహం