బెంగళూరు: లక్ష రుణం చెల్లించనందుకు కొందరు వ్యక్తులు అక్కాచెల్లెళ్ల దుస్తులు ఊడదీసి వారిపై దాడి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఈ దారుణం జరిగింది. అనేకల్ తాలూకా దొడ్డబొమ్మసంద్ర గ్రామానికి చెం�
సౌతాఫ్రికా, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్కు వరుణుడు ఊహించని ఫలితం అందించాడు. బెంగళూరు వేదికగా జరగాల్సిన ఐదో ట20 వర్షార్పణమైంది. అంతకుముందు టాస్ వేసిన తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే �
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�
సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పి�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే వర్షం ప్రారంభమైంది. దాంతో కవర్స్ తీసుకొచ్చి పిచ్ను కప్పేశారు. ఆటగాళ్లు డగౌ
భారత కెప్టెన్గా యువ కీపర్ రిషభ్ పంత్ వరుసగా ఐదో మ్యాచులోనూ టాస్ ఓడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో ఒక్కసారి కూడా పంత్ టాస్ గెలవకపోవడం గమనార్హం. కాగా, గత మ్యాచ్లో గాయపడిన సఫారీ సారధి టెంబా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 75 స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ సోమవారం నాడు బెంగళూరులో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన �
బెంగళూరు : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఇటీవల దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా.. కర్నాటక బెంగళూరులో 24 గంటల్లో 31 మంది విద్యార్థులు కరోన�
భారతదేశానికి పక్క దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టయింది. ఈ గ్యాంగ్ సభ్యులు అక్రమ మార్గాల్లో వలసదారులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఈ వలసదారులు ఎక్కువగా బంగ్లాద�
బెంగళూరు: పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్ పోశాడు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుల
సినిమాల్లో హీరోలో బైకులపై అదిరిపోయే స్టంట్లు చేస్తూండటం మనకు తెలుసు. అయితే వాటిని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారని, ఎవరూ కాపీ చేయడానికి ప్రయత్నించవద్దని సూచిస్తుంటారు. కానీ కొందరు ఆ హెచ్చరికలు పట్టించు