కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.
Anil Kumble | మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) ఇవాళ బస్సు ప్రయాణం చేశారు. బెంగళూరు (Bengaluru)లో ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి బీఎమ్టీసీ (Bengaluru Metropolitan Transport Corporation) బస్సులో ప్రయాణించారు.
బెంగళూరులో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్ చేపట్టనున్నారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరిం�
Hyderabad | ఐటీ అంటేనే బెంగళూరు.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్. ప్రపంచంలో పేరొందిన ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయి. తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్త�
సాఫ్ట్వేర్ హబ్లుగా పోటీపడుతున్న హైదరాబాద్, బెంగళూ రు మధ్య నిత్యం నెట్జన్లు పోలిక తెస్తుంటా రు. అనేకసార్లు జరిగిన నెట్ డిబేట్లో నివాస యోగ్యంగా హైదరాబాదే బెస్ట్ అంటూ పలువు రు ఏకగ్రీవంగా తేల్చార�
Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
Bengaluru : సహజీవనం చేస్తున్న వ్యక్తిని ప్రెజర్ కుక్కరుతో కొట్టి చంపాడో ఉన్మాది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. పరారీలో ఉన్న వైష్ణవ్ను పట్టుకున్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
ISRO Women Scientists:ఇస్రో సక్సెస్లో మహిళ శాస్త్రవేత్తలు విశేష పాత్రను పోషించారు. ఆ ఇంజినీర్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. వారిలో ప్రేరణ శక్తిని నింపే రీతిలో మాట్లాడారు. ప్రధాని ప్రసంగం పట్ల ఆ శాస్త్ర
Chandrayaan-3 | చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. చందమామపై అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్.. క
మహారాష్ట్రలోని నాగ్పూర్ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్�