కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వింత అనుభవం ఎదురైంది. రూ.11లక్షలు పెట్టి కొన్న ఫోక్స్వ్యాగన్ పోలో కారు రిపేర్కు షోరూం రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.22 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు.
కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�
Doctor Murder | కాబోయే భార్య నగ్న చిత్రాలను ఓ డాక్టర్ ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను సరదా కోసమే పోస్టు చేశానని చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఇక గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసి ఆ డాక్టర్ను చంపేసిం�
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
Bengaluru Shocker | ఇంట్లోని కుక్కపిల్లను వేరే వాళ్లకు ఇచ్చేయడానికి కుటుంబం నిరాకరిచడంతో.. ఆ తల్లీకూతుళ్లు ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు, ఓ వైద్యునికి వృత్తి పట్ల గల అంకితభావానికి అద్దం పట్టే ఘటన ఇది. సర్జాపూర్లోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ గత 30న అర్జెంట్�
కర్నాటక రాజధాని బెంగళూర్లోవరద ఉధృతి తగ్గకపోవడంతో జనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మరింత వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ ఆఫీస్ పనులను �
శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్
బెంగళూరులో వరద విలయంపై కర్ణాటక సర్కారు మీద ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు కలిసి ప్రజలను వరదల్లో ముంచారని మండిపడ్డారు.
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�