పూర్తిగా జలమయమైన కర్ణాటక రాజధాని ఆవాసాలు, ఐటీ కంపెనీల్లోకి వరద నీరు అస్తవ్యస్తంగా ప్రజల రోజువారీ జీవితం ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఆఫీసులకు గత ప్రభుత్వమే కారణమన్న సీఎం బొమ్మై వైఫల్యాన్ని కప్పిపుచ్చుక
బెంగళూరులో సోమవారం రాత్రిపూట కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. దాదాపు రెండు వేల ఇండ్లు నీటమునగగా, నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 20వేల వాహనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మృతిచెందార�
బెంగళూరులో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనం అవస్థలుపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లపై
బెంగుళూరు: సిలీకాన్ వ్యాలీ బెంగుళూరు ఇప్పుడు నీటితో నిండిపోయింది. ఇక ఐటీ ఉద్యోగుల అవస్థలు చెప్పలేనివి. కార్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన టెకీలు ఇప్పుడు ట్రాక్టర్లలో జాబ్కు వెళ్తున్నారు. హెచ్ఏఎల్ వి
బెంగుళూరు: కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరు నగరం జల దిగ్భంధంలో ఉంది. ఇంకా ఆ నగరంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. జన జీవనం స్తంభించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బ�
బెంగుళూరు: ఆగస్టు 31వ తేదీన గణేశ్ చతుర్థి జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున బెంగుళూరులో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ రోజున జంతు బలి, మాంస విక్రయం జరగకూడదని బ్రుహత్ బెంగుళూరు మహానగ
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగూళురులో ఇవాళ జరగాల్సి కమీడియన్ మునావర్ ఫారూఖీ షోను రద్దు చేశారు. డోంగ్రీ టు నో వేర్ షోకు బెంగుళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ షో ఇవాళ జరగాల్సి ఉంది. అయితే నిర్
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైళ్లో చేరుకోవాలంటే ప్రస్తుతం 10-12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గనున్నది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ రెండు నగరాల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్వే ట్ర
హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేసిన అండ్రూ ఫ్లెమింగ్ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదిగా తన అనుభవాలను పంచుకొ�