కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత, కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు.
కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కూడిన నూతన కూటమి పేరు ఇక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)గా కొనసాగే అవకాశం లేదు. బెంగళూర్లో మంగళవారం 20 పార్టీలకు పైగా పాల్గొ
Karnataka | బెంగళూరు : ఓ యువకుడు తన దూరపు బంధువైన ఓ అమ్మాయితో గత కొద్ది నెలల నుంచి ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత రెండు వారాల్లో ఒకట్రెండు సార్లు కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఆమె �
జులై 17న బెంగళూర్లో జరిగే విపక్ష పార్టీల తదుపరి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కావాలని 24 పార్టీలకు ఆహ్వానం పంపారు.
Crime News | ఓ టెక్నాలజీ కంపెనీలోకి చొరబడిన మాజీ ఉద్యోగి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూర్లో కలకలం రేపింది.
Opposition meeting | దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) క్లారిటీ ఇచ్చింది. తొలి సమావేశం ఇచ్చిన జోష్తో ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం నిర్వహించనున్నట్లు
బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన విపక్ష కూటమి రెండో సమావేశ వేదిక సిమ్లా నుంచి బెంగుళూరుకు మారింది. విపక్ష కూటమి తదుపరి సమావేశాన్ని బెంగళూరులో జూలై 13-14న నిర్వహిస్తున్నామని ఎన్సీపీ చీఫ్ శ
Opposition Meet | జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వ�
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.