భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు రాకేష్ టికాయత్పై జరిగిన ఇంక్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో బీకేయూ సమావేశానికి హాజరైన టికాయత్పై కొందరు ఇంక్ దాడి చేశారు. దీనిపై బీకేయూ వర్గాలు ఆగ�
విహార యాత్రకు వెళ్లిన సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూర్లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన కే శ్యామ్(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్త�
భారీ డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేయడంతోపాటు 500 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఓ మహిళ జింబాంబ్వే
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యం. దీంతో ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే బెంగళూరులో ట్రాఫిక్ జామ్పై తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం దేశ�
బెంగళూరు: ఒక స్కూల్ ప్రాంగణమంతా ‘సారీ’ అంటూ పెద్దగా రెడ్ పెయింట్తో రాశారు. స్థానికులతోపాటు పోలీసుల దృష్టిని ఇది ఆకట్టుకుంది. ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ ‘క్షమించు’ అంటూ స్కూల్ ప్రాంగణంతోపాటు సమీపంలో
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును అధిగమించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా, ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా బెంగళూరున్న విషయం తెలిసిందే. అలాంటి నగరాన్ని వెనుకకు నెట్టి భాగ్యనగరం మొద
బెంగళూరు : భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చ�
బెంగళూరు: రోడ్డు పక్కగా నడుస్తున్న వారి పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫ
బెంగుళూరు: బెంగుళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రాబోయే నాలుగ
వ్యాపారాభివృద్ధికి ఉన్న అనుకూలతలు, అభివృద్ధి కారణంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ. నగరంలో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉండగ�
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే రెండు కుటుంబాలు కలిసి కూర్చుంటే.. అబ్బాయి, అమ్మాయి ఒకరివైపు ఒకరు సిగ్గు పడుతూ చూడాలా? వద్దా? అన్నట్లు ఓర చూపులు చూసుకుంటూ జరిగిపోయేవి. పెద్దవాళ్లు ‘‘ఊ’’ అంటే పెళ్లి జరిగేది.. ‘‘ఊ