ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్ను పైకి చూపాడు.
Road Accident | మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహ�
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు
దక్షిణాదిలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ ఈనెల 11న పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ట్రైన్ నుంచి ఓ వీడియో నెటిజన్లలో దేశభక్తిని ప్రేరేపిస్తోంది.
Kantara| ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వా�
గోతుల మయంగా ఉన్న రోడ్డులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక గోతిని తప్పించబోయి బైక్పై వెళ్తున్న వారిద్దరిని ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు కూడా ఆ రోడ్డుపై పల్టీకొట్టింది.
IndiGo flight | దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాద తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానం టేకాఫ్కు ముందు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే దుస్సాహసానికి ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ పక్షాన హైదరాబాద్లో దిగిన స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల�
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్�
Bengaluru | ఓ వ్యక్తి తన భవనంలోకి వరద నీరు వచ్చిన దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది నది కాదు.. నా భవనం బేస్మెంట్ అని పేర్కొన్నారు. ఆ భవనం సెల్లార్లో నదిలా వరద ఉధృతంగా
Bengaluru | ఐటీ నగరి, కర్ణాటక రాజధాని బెంగళూరును Bengaluru మరోసారి భారీ వాన ముంచెత్తింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి
నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడుపుతున్న ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు మూడు రోజుల్లోగా ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కారు ఆదేశించింది. ఎందుకు నిలిపివేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్ట