Opposition meeting | దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) క్లారిటీ ఇచ్చింది. తొలి సమావేశం ఇచ్చిన జోష్తో ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం నిర్వహించనున్నట్లు
బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన విపక్ష కూటమి రెండో సమావేశ వేదిక సిమ్లా నుంచి బెంగుళూరుకు మారింది. విపక్ష కూటమి తదుపరి సమావేశాన్ని బెంగళూరులో జూలై 13-14న నిర్వహిస్తున్నామని ఎన్సీపీ చీఫ్ శ
Opposition Meet | జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వ�
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.
Foreigners Detained | కొందరు విదేశీయులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ప్రత్యేకంగా రైడ్లు నిర్వహించారు. 25 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు (Foreigners Detained).
Food delivery agent | ఫుడ్ డెలివరీ ఏజెంట్పై (food delivery agent) ఒక బాలిక ఫిర్యాదు చేసింది. అతడు తనను టెర్రస్ పైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని స్థానికులు కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని కం
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కూతురు తన తల్లిన చంపి ట్రాలీ బ్యాగ్ లో (Trolley Bag) కుక్కింది. అనంతరం మృతదేహంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
కో-వర్కింగ్ సేవల సంస్థ ఔఫిస్..హైదరాబాద్లో తాజా గా మరో సెంటర్ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది. నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి నగరంతోపాటు బెంగళూరులో ఈ సెంటర్లను నెలకొల్పబోతున్నట్ట�
శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (
ఈ నెలలో బెంగళూరులో తమ కాన్సులేట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ బుధవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల అనంతరం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ బెంగళూరులో కా�
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి�