బెంగళూరులో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న నమ్మ మెట్రో(బెంగళూరు మెట్రో) పిల్లర్ కూలి తేజస్విని అనే మహిళ(30)తో పాటు రెండున్నరేండ్ల ఆమె కుమారుడు విహాన్ మృత్యువాత పడ్డారు.
బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తల్లి, కుమార�
మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేసి సెక్స్వర్కర్లుగా మారుస్తుంటాడనే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సాంట్రో రవి.. ముగ్గురు కర్ణాటక బీజేపీ మంత్రులతో దిగిన ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర�
కర్ణాటకలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పీఎస్ పరిధిలో గల రాజాజీనగర్లో ఉన్న ఎన్పీఎస్ (నేషనల్ పబ్లిక్ స్కూల్)కు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పశ�
పలు అంశాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రస్తుతం వినోదాత్మక, క్రియేటివ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహాలోనే బెంగళూర్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రజల�
Crime news | క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింటి వారు
Bengaluru | ఓ మహిళ అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాత్రివేళ నడుచుకుంటూ వెళ్లిన దంపతులకు బెంగళూరు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కార్తీక్ పత్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై రాత్రి 12.30 సమయంలో నడుచుకుంటూ ఇంటికి �
హైదరాబాద్లో డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రెండో స్థానం లో భాగ్యనగరం నిలిచినట్టు వరల్డ్ లైన్ ఇండియా తాజా సర్వేలో తేలిం ది.
Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు
Kerala Woman | బైక్ బుక్ చేసిన ఓ కేరళ యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని బైక్ ఎక్కించుకున్న డ్రైవర్ ఆమె చెప్పిన చోటుకు కాకుండా
Bengaluru | ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన రెండేండ్ల పసిబిడ్డను చంపి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే బిడ్డను చంపానని తండ్రి పోలీసుల ఎద
Bengaluru | కర్ణాటకలోని బెంగళూరులో ఓ బైకర్పై ఆర్టీసీ బస్సు డ్రైవర్ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కు చెందిన రెండు బస్సులు