Opposition Meet | జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వ�
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.
Foreigners Detained | కొందరు విదేశీయులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ప్రత్యేకంగా రైడ్లు నిర్వహించారు. 25 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు (Foreigners Detained).
Food delivery agent | ఫుడ్ డెలివరీ ఏజెంట్పై (food delivery agent) ఒక బాలిక ఫిర్యాదు చేసింది. అతడు తనను టెర్రస్ పైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని స్థానికులు కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని కం
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కూతురు తన తల్లిన చంపి ట్రాలీ బ్యాగ్ లో (Trolley Bag) కుక్కింది. అనంతరం మృతదేహంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
కో-వర్కింగ్ సేవల సంస్థ ఔఫిస్..హైదరాబాద్లో తాజా గా మరో సెంటర్ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది. నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి నగరంతోపాటు బెంగళూరులో ఈ సెంటర్లను నెలకొల్పబోతున్నట్ట�
శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (
ఈ నెలలో బెంగళూరులో తమ కాన్సులేట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ బుధవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల అనంతరం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ బెంగళూరులో కా�
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి�
మొదటిసారి విమానం ఎక్కిన వ్యక్తి నిబంధనలు తెలియక బీడీ కాల్చి అరెస్టయిన ఘటన బెంగళూరులో బుధవారం జరిగింది. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు ఆకాశ్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేస్తు�