సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే వర్షం ప్రారంభమైంది. దాంతో కవర్స్ తీసుకొచ్చి పిచ్ను కప్పేశారు. ఆటగాళ్లు డగౌట్కు తిరిగి వెళ్లిపోయారు.
ఆ వెంటనే వర్షం పెద్దది కావడంతో.. మ్యాచ్ ఆలస్యం అయ్యేలా కనబడుతోంది. ఉత్కంఠగా ెదురు చూస్తున్న మ్యాచ్కు ఇలా వర్షం అంతరాయం కలిగించడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.
When Bengaluru rain has different plans. #INDvSApic.twitter.com/WW5uYk2zJ5
— Viyatu Sports (@ViyatuSports) June 19, 2022