గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్ 1 అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బీసీ చేతి కుల వృత్తుల వారికి రూ
గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి.
స్థలం ఉండి ఇండ్లు కట్టుకోలేని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చైర్మన్లు ముల్లి పా�
డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్కు చెందిన లబ్ధిదారులకు, మోస్రా
రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకూ గూడు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగ�
సీఎం కేసీఆర్ కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ పట్టించుకోక నిర్జీవమైన కుల వృత్తులకు కొండంత అండగా నిలిచారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లలు పంపిణీ చే స్తే.. మత్స్యకారులకు చేపపిల్లలు ఇచ్�
బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధ
బీసీ కులవృత్తుల రూ. లక్ష ఆర్థిక సహాయం ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీస�
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీ, గిరిజ రైతుల చిరకాల కోరిక నెరవేరిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని రైతు వేదికలో గురువారం 426 మంది లబ్ధిదారులకు పోడు �
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బ�