‘దళితబంధు’తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 358 యూనిట్లు మంజూరు కాగా, ఒక్కొక్కరికీ రూ.10 లక్షల సాయాన్ని అందించింది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లలో సక్సెస్ సాధ
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మోసప�
మనిషి జీవించడానికి కూడు, గూడు, గుడ్డ అత్యంత ప్రధానం. ఇందులో గూడును సబ్బండ వర్గాల ప్రజలకు సాకారం చేయడానికి రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఒకవైపు సకల సౌకర్యాలతో ఉచితంగా డబుల్ బెడ్రూంలు కట్టి ఇస్తుండగా.. మర
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని బేగమ్స్ ఇండియా గార్�
గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్ 1 అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బీసీ చేతి కుల వృత్తుల వారికి రూ
గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి.
స్థలం ఉండి ఇండ్లు కట్టుకోలేని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చైర్మన్లు ముల్లి పా�
డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్కు చెందిన లబ్ధిదారులకు, మోస్రా
రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకూ గూడు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగ�
సీఎం కేసీఆర్ కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ పట్టించుకోక నిర్జీవమైన కుల వృత్తులకు కొండంత అండగా నిలిచారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లలు పంపిణీ చే స్తే.. మత్స్యకారులకు చేపపిల్లలు ఇచ్�