పెద్దశంకరంపేటకు త్వరలో కాళేశ్వర జలాలు అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణ శివారులో నిర్మించిన 96 డబుల్ బెడ్ �
జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరొన్నారు.
మహబూబ్నగర్-కోస్గి-చించోలి రహదారి పనులను వేగంగా చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. శుక్రవారం మండలంలోని చిన్నదర్పల్లి సమీపంలో చించోలి హైవే పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడార�
రెండో విడత ఇండ్ల పంపిణీకి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13,300 మంది లబ్ధిదారుల ఎంపిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరగనున్�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మం�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజక వర్గాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును ఎన్ఐసీ వెబ్ పోర్టల్ సహాయంతో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, నగదు అందజేత.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. గల్లీగల్లీలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం.. పెండింగ్ పనులు పూర్తిచేసే�
స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.
స్వరాష్ట్రంలో ఇంటింటా పథకాల పంట పండుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు.
Minister Talasani | గృహాలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిస�
దళితబంధు పథకం ద్వారా రెండో విడుత జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీట�
డబుల్ బెడ్రూం ఇండ్లను సెప్టెంబర్ 2వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఆన్లైన్ �
పేదల సొంతింటి కల సాకారం కానున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.2,104.06కోట్ల వ్యయంతో 23,600 ఇండ్ల నిర్మాణాలు సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే 11,004 ఇండ్ల నిర్మాణాలు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తొలి వ�