కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించడంతోపాటు లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులను ఎంపిక చేసినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా అధికారులు అడ్డుకోవడం తో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్�
నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు పథకం యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితబంధు ప్రొసీడింగ్ కాపీలు పొందిన లబ్ధిదార�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో పలు మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అందజేశారు.
ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండనిస్తున్నాయి. ఆడ పిల్లల పెండ్లీలు చేయాలంటే గతంలో అష్ట కష్టాలు పడే వారు. చాలీ చాలనీ సంపాదనతో ఆడ బిడ్డల పెండ్లిల్లు చేయాలంటే త�
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలం గా నిబంధనలను మార్చుకొని.. ఇప్పుడు అధికారం కోసం వాటిని త�
రెండో విడుతలో ఎంపికైన 1100 మంది లబ్ధిదారులు ఉన్నతాధికారుల సూచన మేరకు ఆర్థిక అభివృద్ధి చెందే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రూ.10 లక్షలతో దిన దినాభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు.
ఆదివారం మహబూబ్నగర్లోని శిల్పారామంలో 200 మంది లబ్ధిదారులకు బీసీ చేయూత కింద రూ.లక్ష చొప్పున మంజూరైన చెక్కులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పలువురు లబ్ధిదారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. దళితబంధు చెక్కులను జుట్ల సాగర్, బండారి ఆనంద్, కర్రెం కృష్ణ, జుట్ల మారుతి, జగ్గలి కొండయ్యకు ఎమ్మెల్యేలు చిట్ట�
బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల వారికి సమప్రాధాన్యం కల్పిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్లను కేటాయించడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. ఇన్నేండ్లకు తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది.