‘డబుల్ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్నగర్లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్నగర్ల�
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారుల కోసం రూ.725 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను తాజాగా విడుదల చేసింది.
బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపిం�
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రతిపాదిత పథకాల కోసం సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను సేకరిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్లట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) గురువారం తెలిపింది.
రేషన్కార్డుల ఈ-కేవైసీ గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పౌరసరాఫరాల అధికారి జితేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ కోసం అప్ప టి ప్రభుత్వం ఈ కేవైసీ(ర�
దళితబంధు పథకం కింద రెండోవిడుత డబ్బులు రాలేదని లబ్ధిదారులు అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడొద్దని, వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలోని దళితబంధు పథకం లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న రెండో విడుత డబ్బులు వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చందనవెల్లిలో చేపట్టిన భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిస్తామని, నిజమైన లబ్ధిదారులకు పరిహారం అందేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.