రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో చౌకధరల దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
గోదావరిఖని జవహర్ నగర్ సమీపంలో గల రేషన్ దుకాణం గత మూడు రోజులుగా మూసే ఉంటోంది. ఈ దుకాణం ఎప్పుడూ ఇంతేనని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. మూడు రోజులుగా మూసే ఉండడంతో లబ్దిదారులు కాళ్లచెప్పులు అరిగేలా �
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. జూన్ రెండు నుంచి తొమ్మిది వ�
Welfare Schemes | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారుల ఆంక్షలు లబ్ధిదారుల ను ఆగం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటిని నిర్మించుకుందామని భావించిన లబ్ధిదారులు అయో మయానికి గురవుతున్�
అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ 100 రోజు ల్లో ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇంది ర సౌర గిరి జల వికాస పథకం గిరిజనులకు వరంలాంటిదని చెప్పారు.
‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా మారింది ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి. నిబంధనలు డబ్బల మంజూరుకు అడ్డంకిగా మారాయి. అధికారులు అవగాహన కల్పించడంలో లోపమో, లబ్ధిదారులకు తెలియక జరగ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎంత వీలైతే అంత కోతలు వేసేందుకు కొర్రీల మీద కొర్రీలు పెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పథకాన్ని పరిశీలించినా ఏదో విధంగా లబ్ధిదారుల సంఖ్య�
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కమిటీ సభ్యులకు, నాయకులకు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అటకెక్కేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71వేల మంది ర