తొర్రూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరాశ పరిచింది. ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ ఆశించ�
Double Bed Rooms | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగద�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇసుక అతి ముఖ్యమైన ముడి సరుకు. ఇప్పుడు ఇది లబ్ధిదారులకు అత్యంత ఖరీదైనదిగా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. పేదలకిచ్చిన హామీలు నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీల్లోని ఒకటి, రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసే లేదు. ముఖ్యం గా ఆసరా లబ్ధిదారులకు
రాష్ట్రంలో ఇప్పటివరకు 388 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబ్లు వేయగా, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు రూ.98.64 కోట్లు విడుదల చేసినట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�
రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో చౌకధరల దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
గోదావరిఖని జవహర్ నగర్ సమీపంలో గల రేషన్ దుకాణం గత మూడు రోజులుగా మూసే ఉంటోంది. ఈ దుకాణం ఎప్పుడూ ఇంతేనని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. మూడు రోజులుగా మూసే ఉండడంతో లబ్దిదారులు కాళ్లచెప్పులు అరిగేలా �
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. జూన్ రెండు నుంచి తొమ్మిది వ�
Welfare Schemes | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారుల ఆంక్షలు లబ్ధిదారుల ను ఆగం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటిని నిర్మించుకుందామని భావించిన లబ్ధిదారులు అయో మయానికి గురవుతున్�
అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ 100 రోజు ల్లో ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇంది ర సౌర గిరి జల వికాస పథకం గిరిజనులకు వరంలాంటిదని చెప్పారు.
‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా మారింది ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి. నిబంధనలు డబ్బల మంజూరుకు అడ్డంకిగా మారాయి. అధికారులు అవగాహన కల్పించడంలో లోపమో, లబ్ధిదారులకు తెలియక జరగ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎంత వీలైతే అంత కోతలు వేసేందుకు కొర్రీల మీద కొర్రీలు పెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పథకాన్ని పరిశీలించినా ఏదో విధంగా లబ్ధిదారుల సంఖ్య�