ప్రభుత్వ సంక్షేమ పథకాలను పలువురు లబ్ధిదారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. దళితబంధు చెక్కులను జుట్ల సాగర్, బండారి ఆనంద్, కర్రెం కృష్ణ, జుట్ల మారుతి, జగ్గలి కొండయ్యకు ఎమ్మెల్యేలు చిట్ట�
బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల వారికి సమప్రాధాన్యం కల్పిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్లను కేటాయించడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. ఇన్నేండ్లకు తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది.
దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని, సొంత జాగా ఉన్న వారికి రూ.మూడు లక్షలు అందించేందుకు గృహలక్ష్మి పథకాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నారని పటాన్చెర�
రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియను 15 రోజులుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు నిర్వహిస్తున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు వేళయింది. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మరో మూడు గ్రామా ల్లో నిర్మించిన 369 ఇ�
Minister Talasani | పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారుల�
‘కాంగ్రెస్ మన రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించింది. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రజలకు అందించాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎటు చూసినా అస్తవ్�