ఆదివారం మహబూబ్నగర్లోని శిల్పారామంలో 200 మంది లబ్ధిదారులకు బీసీ చేయూత కింద రూ.లక్ష చొప్పున మంజూరైన చెక్కులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులు చేపట్టే వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ బీసీ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. – మహబూబ్నగర్ అర్బన్