Indiramma Houses | ఇండ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని.. ఇండ్ల నిర్మాణాలకు దశల వారిగా ప్రభుత్వం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో వేస్తుందని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు.
కలెక్టరేట్ వెనుక భాగంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చిత్తశుద్ధిన�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధన మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు వద్దని చెప్పిన పనులనే ఇప్పుడు చేయమని చెప్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, �
మండలంలోని మేడిపల్లి గ్రామంలో పింఛన్ కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పడిగాపులు గాస్తున్నారు. జూలై ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు లు ఆగస్టు నెల వచ్చినా చేతికి అందకపోవడంతో ఆగ్రహం
Collector Rahul raj | ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కల ఈ రోజు నెరవేరిందన్నారు మెదక్ జిల్లా రాహుల్ రాజ్. జిల్లాలో ఇప్పటికే శాసనసభ్యుల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు.
జగిత్యాల అర్బన్ పరిధిలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇండ్ల నిర్మాణం చేపట్టి, వివిధ స్థాయిల్లో నిలిచిపోయి ఉన్న దాదాపు వంద ఇండ్లను జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్
తొర్రూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరాశ పరిచింది. ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ ఆశించ�
Double Bed Rooms | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగద�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇసుక అతి ముఖ్యమైన ముడి సరుకు. ఇప్పుడు ఇది లబ్ధిదారులకు అత్యంత ఖరీదైనదిగా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. పేదలకిచ్చిన హామీలు నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీల్లోని ఒకటి, రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసే లేదు. ముఖ్యం గా ఆసరా లబ్ధిదారులకు
రాష్ట్రంలో ఇప్పటివరకు 388 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబ్లు వేయగా, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు రూ.98.64 కోట్లు విడుదల చేసినట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�