మిస్ వరల్డ్ ముద్దు గుమ్మలు నగరంలోని శిల్పారామం, విక్టోరియా భవనాన్ని సందర్శించారు. శిల్పారామంలో సాంస్కృతి, సంప్రదాయాల రూపాలను, చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. కుండులు చేస్తూ మురిసిపోయారు. సరూర్నగర్ల
Shilparamam | మాదాపూర్లోని శిల్పారామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్.. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
అన్నీ ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు.. కొన్ని ఆహ్లాదం పంచేవి. సౌకర్యవంతమైనవి మరికొన్ని ఎందరికో ఉపాధి నిచ్చేవి. బీఆర్ఎస్ సర్కారులోనే బ్రహ్మాండంగా దాదాపు పనులన్నీ పూర్తి చేసుకున్నాయి. కేవలం తుది మెరుగులు �
మాదాపూర్లోని శిల్పారామంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ఆదివారం హ్యాండ్�
ఈ చిత్తరువు చూశారుగా! నిర్మానుష్యంగా, నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని ఉప్పల్-నాగోల్ మధ్య వస్తుంది. ఉప్పల్ భగాయత్గా పేరున్న ఈ ఏరియా మూసీ ఒడ్డున గడ్డి పొలాలతో, ముండ్ల చెట్లతో నిండి ఉం�
ఆదివారం మహబూబ్నగర్లోని శిల్పారామంలో 200 మంది లబ్ధిదారులకు బీసీ చేయూత కింద రూ.లక్ష చొప్పున మంజూరైన చెక్కులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు బీఆర్ఎస్ సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్ట�
24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా ఆధునిక టెక్నాలజీతో కూడిన కియోస్కీని హైదరాబాద్కు చెందిన సంస్థ డెవలప్ చేసింది. నిమిషాల వ్యవధిలో 75 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఫలితాలను పొందవచ్చు.
జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి చేనేత భవన్ నిర్మాణ పనులకు భూమి�
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. నేతన్నలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చేనేత వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు.