హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప�
సూర్యాపేటలో సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
National Handicrafts Fair | సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపట్నుంచి మాదాపూర్ శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనను 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర
చేనేత, హస్త కళాకారులకు తోడ్పాటునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర వస్త్ర, రైల్వే మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి దర్శన విక్రమ్ జర్దోష్ అన్నారు.
ఉప్పల్ శిల్పారామం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. నగరానికి తూర్పున ఉన్న ఈ శిల్పారామంలో సందర్శకుల కోసం సంప్రదాయ వేదిక (ఫంక్షన్హాల్), బోటింగ్ ఏర్పాటుకు రూ. 4. 50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వేసవిల�
కొండాపూర్ : మాదాపూర్లోని శిల్పారామంలో కొనసాగుతున్న నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన చేనేత, హస్త కళాకారులు తమతమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. చేనేత, హస్తకళ ఉత్పత్తులన
కొండాపూర్ : జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించు కుని మాదాపూర
Hyderabad | జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలను వివరిస్తూ హైదరాబాద్లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శనివారం నాడు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని
మాదాపూర్ :మాదాపూర్లోని శిల్పారామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీ లలితా స్కూల్ ఆఫ్ డ్యాన్స్�