మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వద్ద అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే మినీ శిల్పారామం ప్రారంభమైంది.
రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐలాండ్, ఎయిర్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
– ఫొటోగ్రాఫర్ మహబూబ్నగర్