దళిత బంధు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడుతగా 206 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ ప్రభుత్వం 20.60కోట్లు ఇచ్చింది. పథకం కింద చాలా జిల్లాల్లో కార్లు, వివిధ పరికరాలు కొనుగోలు చేయగా, జిల్లాలో వ్య�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల స్వర్ణయుగం నడుస్తున్నదని, తెలంగాణలో ఆంజనేయ స్వామి గుడిలేని ఊరు ఉండదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని గడప ఉండదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర
కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తులవారి కోసం మరో కొత్త కార్యక్రమానికి తీసుకొస్తున్నది.
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రూ.10 లక్షల్లో రూ. 9.90లక్షలు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చే
వారంతా నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బీదలు. నిలువ నీడలేని, సొంత గూడుకు నోచనివారు. కానీ, సర్కారు కరుణతో ఒక్కసారిగా ఓ ఇంటి వారయ్యారు. పట్టణానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు పడక గదులతో కూడిన ఇంటికి ఓనర్�
సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచే లబ్ధిదారులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొన్నది. శనివారం సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్లో నిర్మించిన డబ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక భరోసా కల్పించి ఆత్మగౌరవంతో బతికేలా చేసింది. నాడు కూలీలుగా �
ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు 263 మందికి పట్టాలను పంపిణీ చేశారు. 23వ డివిజన్ శాంతి
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే�
రాష్ట్రంలో ప్రజలందరి కండ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకొని కోటి మందికి పరీక్షలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సద�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
గ్రామపంచాయతీల్లోని డంపింగ్యార్డుల్లో కంపోస్టు ఎరువును తయారు చేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నిజామాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ ఏండ్ల పాటు ప్రింటింగ్ ప్రెస్లో పని చేశాడు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలని ఆలోచించినా ఆర్థిక స్థోమత లేక.. అప్పులు చేసే ధైర్యం చాలక ఊరుకున్నాడు.