రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మానవీయ కోణం ఆవిష్కృతమైంది. పట్టణంలో కడు నిరుపేదలకు డబుల్బెడ్రూం యోగం కలిగింది. నిలువ నీడ లేకుండా 20 ఏళ్లుగా ఎండావానను భరిస్తూ చీరలు
దూరపు, దగ్గరి చూపుతో బాధపడుతూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకన్న వారికి ఆర్డర్ అద్దాలు వచ్చాయి. వైద్య సిబ్బంది పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకు కంటిచూపును ప్రసాదించిన సర్కారు
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 13 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు మం జూరు కాగా, శుక్ర�
టీఎస్ ఐపాస్ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ కింద దరఖాస్తులు చేసుకున్న 1,123 యూనిట్లకు స్క్రూట్నీ చేసి 970 యూనిట్లకు కమిటీ ఆమోదించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు.